Home 2022
Yearly Archives: 2022
సాయిబాబా ఫ్రీహ్యాండ్ పెయింటింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
ఏప్రిల్ 4 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభం : మంత్రి ఆదిమూలపు సురేష్
రాష్ట్రంలో ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,335 కరోనా కేసులు, 52 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,25,775 కు చేరుకోగా,...
ఏప్రిల్ 24 నుంచి తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు, ఏప్రిల్ 16 నుంచి 22 వరకు ఎస్ఏ-2 పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. కాగా 1 నుంచి 9 వ తరగతుల...
చిన్న చిన్న పదాలతో హిందీ నేర్చుకోవడం ఎలా?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సుమన్, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించిన చాదస్తపు మొగుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన...
టాపర్లను అనుసరించవద్దు, మీ స్వంత ప్రణాళికలను అమలుపరచండి.. పరీక్షా పే చర్చలో విద్యార్థులతో ప్రధాని మోదీ
ఈరోజు న్యూఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో జరిగిన పరీక్షా పే చర్చా 2022లో విద్యార్థులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇది నాకు ఇష్టమైన కార్యక్రమం....
విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం, నేడు కలెక్టరేట్ల ముందు నిరసన : పవన్ కళ్యాణ్
ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం నాడు ఆయన ఒక వీడియో...
త్వరలోనే టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుపతిలో సొంత ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే...
తెలంగాణలో కొత్తగా 31 కరోనా కేసులు, 26 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 31, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,91,284 కి పెరిగింది. 26...












































