Home 2022
Yearly Archives: 2022
నేడు రాజ్భవన్లో ఉగాది వేడుకలు.. సీఎం కేసీఆర్ను ఆహ్వానించిన గవర్నర్ తమిళిసై
రాజ్భవన్లో నేటి సాయంత్రం జరగనున్న ఉగాది వేడుకలలో పాల్గొనాల్సిందిగా సీఎం కేసీఆర్ను ఆహ్వానించారు గవర్నర్ తమిళిసై. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా రాజ్భవన్లో...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 429 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 19,648 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 429 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
జూలై 5న ఘనంగా శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం : మంత్రి తలసాని
జూలై 5వ తేదీన శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం...
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, సెలవు రోజుల్లో రూ.59తో సూపర్ సేవర్ కార్డు ఆఫర్
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తాజాగా గుడ్ న్యూస్ అందింది. ప్రయాణికుల కోసం హైదరాబాద్ మెట్రో రైల్లో "సూపర్ సేవర్ కార్డు"ను అందుబాటులోకి తెచ్చారు. ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి గురువారం...
ఆసరా పథకం క్రింద కొత్త పించన్లు మంజూరుపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
తెలంగాణ రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ ఆసరా పథకం క్రింద పించన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ...
రాజ్యసభలో 72 మంది ఎంపీల పదవీ విరమణ, ఎంపీల సేవలను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం
రాజ్యసభలో ఒకేసారిగా 72 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 72 మంది సభ్యులకు వీడ్కోలు పలుకుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సభలో...
ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ప్రధానితో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను స్టాలిన్ చర్చించారు. అలాగే...
టీఎస్ పీజీ ఈసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు, పరీక్ష తేదీల వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎం.ఆర్క్ తదితర పీజీ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీజీ ఈసెట్-2022) నోటిఫికేషన్ మార్చి 30న...
కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం: దేశంలో కొత్తగా 1225 కేసులు, 28 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇటీవల రోజువారీ కరోనా కేసులు 2 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,225 పాజిటివ్ కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి....
రేపు విజయవాడలో వైఎస్ఆర్ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యం విషయంలో ప్రజలకు మరింత సేవలు అందించే దిశగా మరో కార్యక్రమం పెద్దఎత్తున ప్రారంభం కానుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 1, శుక్రవారం)...













































