Home 2022
Yearly Archives: 2022
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్పై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయం అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మంటలు రేపుతోంది. ఈ విషయంపై అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నిన్నటివరకు...
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని ‘లేపాక్షి ఆలయం’.. యునెస్కో గుర్తింపు
ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లోని 'లేపాక్షి ఆలయం' చోటు దక్కించుకుంది. ప్రపంచంలోని చారిత్రక కట్టడాలకు వారసత్వ గుర్తింపు ప్రకటించే యునెస్కో సంస్థ అనంతపురం జిల్లాలోని పురాతన లేపాక్షి ఆలయాన్ని వారసత్వ...
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ ట్వీట్కు, మరో ట్వీట్తో కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో ట్వీట్తో కౌంటర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ గారు, మీరు ఒక ఎంపీగా ఉన్నారు, రాజకీయ...
35 కీలక సమావేశాలు, 7,500 కోట్ల భారీ పెట్టుబడులతో అమెరికా పర్యటన విజయవంతం – మంత్రి కేటీఆర్
35 కీలక సమావేశాలు, 7,500 కోట్ల భారీ పెట్టుబడులతో అమెరికా పర్యటన విజయవంతం అయిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పర్యటన విజయవంతంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ.....
తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు, కోలుకున్న 52 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 30 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 28, మంగళవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
అమరనాథ్ యాత్ర: జూన్ 30 నుంచి ప్రారంభం.. వెల్లడించిన జమ్మూ-కశ్మీర్ గవర్నర్ కార్యాలయం
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమై 43 రోజుల పాటు కొనసాగుతుందని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వెల్లడించింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన శ్రీ...
తెలంగాణ: విడుదలైన టీఎస్ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్స్.. ఏప్రిల్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ ఎంసెట్-2022, ఈసెట్-2022 నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఎంసెట్ దరఖాస్తులను ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. జూన్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు...
చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా.. లాక్డౌన్లో షాంఘై సిటీ
చైనా యొక్క ఆర్థిక రాజధాని షాంఘై సిటీలో సోమవారం లాక్డౌన్ను విధించారు. ఫ్లై ఓవర్లు మరియు టన్నెల్స్ అన్నింటినీ మూసివేసారు. కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం...
నేటి నుంచి వన్ టైం రిజిస్ర్టేషన్లో మార్పులు, చేర్పులకు అవకాశం – టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్
తెలంగాణాలో వన్ టైం రిజిస్ర్టేషన్ (ఓటీఆర్)లో మార్పులకు సోమవారం నుండి అవకాశం కల్పిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఈ అవకాశం...
ఐపీఎల్-2022: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు 12 లక్షల జరిమానా, ఎందుకంటే?
ఐపీఎల్-2022లో భాగంగా ముంబయి బ్రబౌర్న్ స్టేడియంలో మార్చి 28, ఆదివారం నాడు ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టీ20 మ్యాచులో స్లో ఓవర్ రేట్ కొనసాగించినందుకు...













































