Home 2022
Yearly Archives: 2022
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించటానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, అయితే అదే రోజు (మార్చి...
దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రులు తలసాని, మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకొనిరావాలనే ఉద్దేశంతో తీసుకొనిరావడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం...
నల్లమల అడవుల్లోని అప్పాపూర్ చెంచు గిరిజన ఆవాసాన్ని సందర్శించిన గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం నాడు ప్రత్యేక చరిత్రను సృష్టిస్తూ నల్లమల మారుమూల ప్రాంతల్లోని అడవుల్లోకి వెళ్లి ఆదిమ చెంచు గిరిజన తెగ ప్రజలను, నివాసాల్లో సందర్శించి వారితో...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన: ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీల ప్రతినిధులతో సమావేశం, పెట్టుబడులకు ఆహ్వానం
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికాలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించేందుకు అనేక కీలక సమావేశాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రపంచంలో అతి పెద్ద ఫార్మా కంపెనీలైన ఫైజర్, జాన్సన్...
ఏప్రిల్ 1న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం, విద్యార్థులతో సంభాషించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఏడాది విద్యార్థులతో 'పరీక్షా పే చర్చ' కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం ఏప్రిల్ 1, 2022న ఉదయం 11...
ఏపీలో కరోనా: కొత్తగా 41 పాజిటివ్ కేసులు, కోలుకున్న 75 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 26, శనివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
రెండోసారి యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న తొలి నిర్ణయం ఇదే…
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాడు రెండోసారి బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. యోగితో పాటుగా 52 మంది నేతలు మంత్రులుగా...
యాదాద్రిలో 28న మహాకుంభ సంప్రోక్షణ.. ఏర్పాట్లపై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
యాదాద్రిలో సోమవారం మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా నేడు అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం యాదాద్రిలో చేపట్టిన ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై శనివారం...
ఇండియాలో మందుబిళ్లలు ఇకపై మరింత ఖరీదు.. రేటు పెరిగిన ‘పారసెటమాల్’ సహా 800 రకాల మెడిసిన్స్
ఇండియాలో పారాసెటమాల్, అజిత్రోమైసిన్, ఇతర ముఖ్యమైన ఔషధాల ధరలు ఏప్రిల్ నుండి 10% కంటే ఎక్కువ పెరగనున్నాయి. అలాగే జ్వరం, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, రక్తహీనత వంటి అనేక...
ఏపీలో ఆర్టికల్ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలి – కేంద్రానికి సంచలన డిమాండ్ చేసిన యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టికల్ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం నియమ నిబంధనలను పాటించకుండా ఇష్టారీతిన ఆర్థిక...














































