Home 2022
Yearly Archives: 2022
అనిల్ అంబానీ కీలక నిర్ణయం.. రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా
దేశంలోని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్ మరియు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. దీనిపై రిలయన్స్ పవర్ స్పందిస్తూ.. "సెక్యూరిటీస్ అండ్...
కోపం అనేది డేంజర్ కంటే ప్రమాదం : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కోపం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కోపం ఎందుకొస్తుందో, ఎలా వస్తుందో తెలియదని కానీ దానివల్ల ఈ రోజు ప్రపంచంలో...
ఏఐసీటీఈ అకాడమిక్ క్యాలెండర్ 2022-23 విడుదల
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) 2022-23 విద్యా సంవత్సరానికి గానూ తాజాగా సవరించిన క్యాలెండరు ను ప్రకటించింది. ఇంజినీరింగ్/సాంకేతిక కోర్సుల మొదటి సంవత్సరం విద్యార్థులకు అక్టోబర్ 25 నుంచి...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,660 కరోనా కేసులు, 4100 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,18,032 కు చేరుకోగా,...
నేటి నుంచే ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం, టైటిల్ కోసం పోటీపడనున్న పది జట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 మరికొద్ది గంటల్లో ఘనంగా ప్రారంభం కానుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో 2021 ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్, రన్నర్స్-అప్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య శనివారం...
బండ్లగూడలో రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం ప్రాంతాలలో ఉన్న రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉదయం సందర్శించారు. అనంతరం ఉన్నతాధికారులతో...
తెలంగాణలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రం అబద్ధాలు చెప్పడం బాధాకరం: మంత్రి హరీశ్ రావు
పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. "మొన్న గిరిజన రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు తెలంగాణ నుండి...
శ్రీశైలం మల్లికార్జునస్వామి సన్నిధిలో మంత్రి హరీష్రావు.. ప్రత్యేక పూజలు
తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం శ్రీశైలం చేరుకున్న హరీష్ రావు దంపతులకు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం...
ఈ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ‘ఎర్త్ అవర్’ పాటించండి, ప్రజలకు ఏపీ గవర్నర్ పిలుపు
మార్చి 26, శనివారం రాత్రి 8.30- 9.30 గంటల మధ్య గంట పాటు కార్యాలయాలు మరియు నివాసాల వద్ద అన్ని అనవసరమైన లైట్లను స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా ‘ఎర్త్ అవర్’ ప్రచారంలో...
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వాల్తేరు స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ కూడా!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. నిన్న రాజ్యసభలో బీజేపీ...














































