Home 2022
Yearly Archives: 2022
విశుద్ధి చక్రంలో ధ్యానం చేయవలసిన ఆదిదంపతులు!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
రేపు నల్లమల అడవుల్లో గవర్నర్ తమిళిసై పర్యటన, అప్పాపూర్ గ్రామంలోని చెంచులతో సమావేశం
నాగర్ కర్నూల్ జిల్లాలోని అప్పాపూర్ గిరిజన ప్రాంతానికి చెందిన చెంచులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం సమావేశం కానున్నారు. నల్లమల అడవుల్లో పర్యటన సందర్భంగా గవర్నర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ‘పౌష్టికాహార...
బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో హింసాత్మక ఘటన: దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు నిర్ణయం
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దర్యాప్తుపై కలకత్తా హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటనను సుమోటోగా...
మధిర నియోజకవర్గంలో తిరిగి ప్రారంభమైన భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర
తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క 'పీపుల్స్ మార్చ్' పేరుతో చేపడుతున్న పాదయాత్ర నేటి (మార్చి 25, శుక్రవారం) నుంచి పున:ప్రారంభం అయింది. శుక్రవారం ముందుగా ముదిగొండ...
ప్రగతి భవన్లో మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ, ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చ
రాష్ట్రంలోని యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంపై గురువారం నాడు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల...
తెలంగాణాలో ధాన్యం సేకరణపై కేంద్రంతో చర్చకు సిద్దమన్న మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణాలో రైతాంగం కోసం బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన పనులపై చర్చకు సిద్ధం అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ధాన్యం సేకరణ...
పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు.. తెలంగాణాలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు డిమాండ్
దేశరాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు వరుసగా పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన టీఆర్ఎస్ ఎంపీలు ఈరోజు మరో కొత్త డిమాండ్...
దేశంలో కొత్తగా 1685 మందికి కరోనా పాజిటివ్, 83 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 2 వేల దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,685 పాజిటివ్ కేసులు, 83 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
నేడు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్తో చైనా విదేశాంగ మంత్రి ‘వాంగ్ యీ’...
చైనా విదేశాంగ మంత్రి 'వాంగ్ యీ' భారత్ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లను...
నేడే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం, భారీగా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ సొంతంగానే 255 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే....















































