Home 2022
Yearly Archives: 2022
తెలంగాణలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.40 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 25, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం.. తెలుగుజాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ ఇదే – చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఏర్పడి 40 సంవత్సరాలు అయిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానం లోగోను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు....
ఏప్రిల్ 2022-మార్చి 2023 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేసిన సీఎం జగన్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. మరో రెండు నెలల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చి...
టీఎస్ టెట్-2022 కు రేపటి నుంచే దరఖాస్తుల స్వీకరణ, టెట్ కు హాజరయ్యేందుకు వారూ కూడా అర్హులే…
రాష్ట్రంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను జూన్ 12న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్,...
ఏపీలో ‘పెగాసెస్ స్పై వేర్’ పై హౌస్ కమిటీ ఏర్పాటు.. చైర్మన్గా భూమన కరుణకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'పెగాసెస్ స్పై వేర్' వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో పెగాసెస్ టెక్నాలజీ ఉపయోగించారని, దీనిపై విచారణ జరగాలని వైసీపీ సభ్యులు...
ఎగుమతుల్లో వరుసగా రెండోసారి అగ్రస్థానంలో గుజరాత్.. ప్రకటించిన నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్
నీతీ ఆయోగ్ ఎగుమతి సన్నద్ధత సూచీ, 2021లో గుజరాత్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ థింక్ ట్యాంక్ నివేదిక ప్రకారం, నీతి ఆయోగ్ ఎగుమతి సన్నద్ధత సూచిక 2021లో...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 543 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 17,804 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 543 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం.. సభ 28కి వాయిదా, ఆరోజే ఓటింగ్?
పాకిస్థాన్ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. అయితే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండానే జాతీయ అసెంబ్లీ శుక్రవారం వాయిదా పడింది. సభ...
ఏపీలో గత 24 గంటల్లో 10,515 కరోనా పరీక్షలు, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 40 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 25, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,407 కు చేరింది....
యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్.. హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఈ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ అగ్రనేతలు, పార్టీ అధికారంలో...














































