Home 2022
Yearly Archives: 2022
నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ
ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ సారా తాగి 42 మంది మరణించారని, దీనిపై చర్చ జరగాలని డిమాండ్...
నేతాజీ అస్తికలు భారతదేశానికి తీసుకురావాలి, అదే నా కోరిక – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
నేతాజీ అస్తికలు తిరిగి భారత దేశానికి తీసుకురావాలన్నదే తన కోరిక అని, అలాగే దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. గురువారం రాత్రి...
తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు, కోలుకున్న 67 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 49 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 24, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఊపిరితిత్తులను కాపాడుకునే 3 మార్గాలు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 558 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 558 కరోనా...
ఏపీలో కొత్తగా 39 మందికి కరోనా పాజిటివ్, 4 జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 10,344 శాంపిల్స్ కు పరీక్షలు...
టీఎస్ పాలిసెట్-2022 నోటిఫికేషన్ విడుదల, జూన్ 30న ప్రవేశ పరీక్ష
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'టీఎస్ పాలిసెట్-2022' నోటిఫికేషన్ ను గురువారం నాడు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి విడుదల చేసింది....
తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల, జూన్ 12న పరీక్ష నిర్వహణ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను జూన్ 12న నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్ టెట్ నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ గురువారం నాడు విడుదల చేసింది....
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా తప్పుకున్న ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మరో రెండ్రోజుల్లో సీజన్ ప్రారంభమవుతుండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్...
ఏపీ అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చ.. రాజ్యాంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉంది –...
ఏపీకి మూడు రాజధానుల విషయంలో కట్టుబడి ఉన్నామని, అభివృద్ధి వికేంద్రీకరణ జరిపి తీరుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు అసెంబ్లీలో 3 రాజధానులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ...














































