Home 2022
Yearly Archives: 2022
హైదరాబాద్ ఐఐటీలో స్మార్ట్ మెడికల్ ఐసీయూ వెంటిలేటర్ ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
విద్యాసంస్థలలో సమగ్ర నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు మొదటి నుండే పరిశోధనలలో పాల్గొని మానవాళికి తమ వంతు సహకారం అందించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు....
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటన
తెలంగాణ రాష్టంపై ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం పీయూష్ గోయల్తో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు...
ఏపీలో మద్యం వ్యవహారంలో చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యవహారం సెగలు రేపుతోంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి కొంతమంది చనిపోయినట్లుగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. కానీ అవి సహజ మరణాలని ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. దీనిపై...
కరోనా మరణాల తప్పుడు క్లెయిమ్లపై, కేంద్రానికి కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు
కోవిడ్ -19 కారణంగా కుటుంబ సభ్యుల మరణానికి సంబంధించిన 'నకిలీ ఎక్స్గ్రేషియా క్లెయిమ్ల'పై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వానికి అనుమతినిచ్చింది. ఫేక్ క్లెయిమ్ల వెరిఫికేషన్ కోసం శాంపిల్ సర్వే కోరుతూ...
తెలంగాణలో 30,453 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి, శాఖల వారీగా వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలివిడతలో భాగంగా 30,453 ప్రభుత్వ...
రూపాయితో పదిరూపాయలు సంపాదించడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “రూపాయితో పదిరూపాయలు సంపాదించడం ఎలా” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కష్టపడి పనిచేస్తే సక్సెస్ అవ్వడానికి ఖచ్చితంగా 90 శాతం అవకాశం ఉంటుందని,...
ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం నాడు ఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 2531 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.75 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు 2 వేల కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,938 పాజిటివ్ కేసులు నమోదవడంతో,...
నోటితో RRR లోని రామ్ చరణ్, ఎన్టీఆర్ పెయింటింగ్ వేసిన బాలుడు
ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్...
మహారాష్ట్ర కొల్హాపూర్ శక్తిపీఠాన్ని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు.. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు
దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ లోని శ్రీ అంబాబాయి మహాలక్ష్మీ అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈరోజు దర్శించుకున్నారు. మహాలక్ష్మీ అమ్మవారి దర్శనార్ధం సీఎం కేసీఆర్ గురువారం ఉదయం మహారాష్ట్ర...













































