Home 2022
Yearly Archives: 2022
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై టీఆర్ఎస్ పార్టీ ధర్నా.. పాల్గొన్న మంత్రి తలసాని, ఎమ్మెల్సీ కవిత
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ లపై ధరల పెంపును నిరసిస్తూ,...
ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ విధించిన ఛైర్మన్ మోషేన్ రాజు
ఏపీ శాసనమండలి సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమవగానే, రాష్ట్రంలో మధ్య నిషేధం అమలుపై చర్చించాలని పట్టుబడుతూ తెలుగుదేశం శాసనసభా పక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించడం కోసం సభలో వాయిదా...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం, మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
రాష్ట్రంలోని మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఛైర్మన్ల నియామకంపై బుధవారం నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ...
తెలంగాణాలో ధాన్యం కొనుగోలు విషయమై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం కేసీఆర్
తెలంగాణాలో ధాన్యం కొనుగోలు విషయమై ప్రధాని మోదీకి లేఖ రాశారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో ఏ వరి ధాన్యం అందుబాటులో ఉందో దానిని కేంద్రం సేకరించాలని, యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు...
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన: హైదరాబాద్లో పెట్టుబడులకు ప్రపంచ ప్రఖ్యాత ‘కన్ఫ్లోయంట్ మెడికల్’ సంసిద్ధత
మెడికల్ డివైసెస్ తయారీలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన 'కన్ఫ్లోయంట్ మెడికల్' సంస్థ హైదరాబాద్లో యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో భాగంగా పలు కంపెనీలను కలుస్తుండటం తెలిసిందే. ఈ...
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపెంపుపై నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సీఎం కేసీఆర్ పిలుపు
దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేఖంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు...
తెలంగాణలో కొత్తగా 72 కరోనా కేసులు, 20 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 72 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 23, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,90,989 కి పెరిగింది. 20...
కేరళలో గత 24 గంటల్లో 702 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 23,238 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 702 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు...
ఏపీలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 31 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 23, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం...
ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ యాష్లే బార్టీ సంచలన నిర్ణయం, 25 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటన
ఉమెన్స్ టెన్నిస్ ప్రపంచ నెంబర్ వన్, ఆస్ట్రేలియా టెన్నిస్ క్రీడాకారిణి యాష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 25 సంవత్సరాల వయస్సులో ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించింది. యాష్లే బార్టీ...













































