Home 2022
Yearly Archives: 2022
ఏపీలో మహిళల రక్షణ కోసం, కొత్తగా 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల రక్షణ కోసం కొత్తగా 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో లాంఛనంగా ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
సికింద్రాబాద్ స్క్రాప్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది కార్మికులు సజీవ దహనం
సికింద్రాబాద్లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడలో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. స్క్రాప్ గోడౌన్, టింబర్ డిపోగా ఉపయోగిస్తున్న భవనంలో ఒక్కసారిగా...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 53 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 53 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 22, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,90,917 కి చేరినట్టు...
కేరళ రాష్ట్రంలో కొత్తగా 702 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 24,313 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 702 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
లోక్సభ ఎంపీ పదవీకి రాజీనామా చేసిన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లోక్సభకు రాజీనామా చేశారు. మంగళవారం నాడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. ముందుగా 2019 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్...
ఏపీలో గత 24 గంటల్లో 10,529 కరోనా పరీక్షలు, 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో మార్చి 22, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు, జూలై 14 నుంచి ఎంసెట్
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ మంగళవారం నాడు ఖరారు అయింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం జులై 14, 15, 18,...
సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం, రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసేవారికి రూ.5000 నగదు బహుమతి
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సదుపాయాలు వెంటనే అందేలా సహాయపడే వ్యక్తులకు నగదు రివార్డు మరియు ప్రశంసా పత్రాలను అందించనున్నట్టు తమిళనాడు...
గోవా: మార్చి 28న ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం.. వేడుకకు రానున్న ప్రధాని మోదీ
గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ మార్చి 28న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. గోవా ముఖ్యమంత్రిగా సావంత్ రెండోసారి కొనసాగుతారని బీజేపీ సోమవారం ప్రకటించింది. ఆయన...
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్
ఒక్క ఇంచ్ కూడా తగ్గించకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటించారు. ఈరోజు అసెంబ్లీలో పోలవరంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు.....














































