Home 2022
Yearly Archives: 2022
దేశంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,549 కరోనా కేసులు, 31 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,09,390 కు చేరుకోగా,...
చైనాలో ఘోర ప్రమాదం, గ్వాంగ్జీ పర్వతశ్రేణుల్లో కుప్పకూలిన బోయింగ్ విమానం.. 132 మంది దుర్మరణం?
చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానం కుప్పకూలిన ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 132 మందితో ప్రయాణిస్తున్న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 సోమవారం దక్షిణ చైనాలోని...
తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన వికాస్రాజ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) సీనియర్ ఐఏఎస్ వికాస్రాజ్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 21, సోమవారం...
రాష్ట్రపతి భవన్ లో నేడే 2022 పద్మ అవార్డుల ప్రదానోత్సవం
ఈరోజు రాష్ట్రపతి భవన్లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక-Iలో భాగంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 2022 సంవత్సరానికి గాను భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్...
నేడు ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భేటీ, రెండవ వర్చువల్ సమ్మిట్ నిర్వహణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ల మధ్య నేడు (మార్చి 21, సోమవారం) ఇండియా-ఆస్ట్రేలియా వర్చువల్ సమ్మిట్ జరుగనుంది. ఇరుదేశాల మధ్య ఇది రెండో వర్చువల్ సమ్మిట్...
ఉక్రెయిన్లో మరణించిన నవీన్ శేఖరప్ప మృతదేహం బెంగళూరు రాక, నివాళులర్పించిన సీఎం బొమ్మై
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య మార్చి 1న ఉక్రెయిన్లోని ఖార్కివ్లో రష్యా సైన్యం జరిపిన దాడిలో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహం సోమవారం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుంది....
హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ప్రపంచ అటవీ దినోత్సవ ఉత్సవాలు.. హాజరైన హైకోర్టు చీఫ్ జస్టిస్, ఎంపీ సంతోష్ కుమార్
నేడు ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా.. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పీ నవీన్ రావులు హాజరయ్యారు....
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: వైసీపీ సంచలన నిర్ణయం, పెగాసస్పై సభలో చర్చకు నోటీసు
తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల ప్రారంభంలోనే సభలో అధికార వైసీపీ అనూహ్యంగా పెగాసస్ అంశం చర్చకు తెచ్చింది. పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ఫోన్లు...
టీఆర్ఎస్ఎల్పీ కీలక సమావేశం, ధాన్యం కొనుగోళ్లపై చేపట్టే పోరుపై నిర్ణయం
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నేడు (మార్చి 21, సోమవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశం జరగనుంది....
తెలంగాణలో కొత్తగా 35 కరోనా కేసులు, కోలుకున్న 91 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 35 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మార్చి 20, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...













































