Home 2022
Yearly Archives: 2022
సికింద్రాబాద్ లో తుకారాం గేట్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జి ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ లోని తుకారాం గేట్ వద్ద నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ)ని ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ)...
ఉక్రెయిన్లోని అతిపెద్ద ‘జపోరిజియా న్యూక్లియర్ ప్లాంట్’ స్వాధీనం చేసుకున్న రష్యా
రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ ఆగ్నేయంలో ఉన్న అతిపెద్ద 'జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్'ను స్వాధీనం చేసుకున్నాయని ప్రాంతీయ రాష్ట్ర పరిపాలన శుక్రవారం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ప్లాంట్పై రష్యా బలగాలు దాడి...
దేశంలో మహిళల భద్రతలో తెలంగాణ నంబర్ వన్ – మంత్రి సబిత ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక మహిళల భద్రతకు, అభివృద్ధికి సమ్బన్ధయించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్తో...
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో సీఎం కేసీఆర్ భేటీ, గాల్వాన్ అమరజవాన్ల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా రాంచీ చేరుకున్న సీఎం కేసీఆర్ గిరిజన ఉద్యమనేత బిర్సా ముండా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం...
మార్చి 6 నుంచి 8 వరకు ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో సంబరాలు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు 3 రోజుల పాటుగా ‘కేసీఆర్ మహిళా బంధు’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్...
దేశంలో 92% కోవిడ్ మరణాలు వ్యాక్సిన్ వేయించుకోకపోవడం వల్లనే సంభవించాయి – ఐసీఎంఆర్
2022లో 92% కోవిడ్ మరణాలు టీకాలు వేయని వ్యక్తులలో జరిగాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. దీనివలన లక్షల మంది జీవితాలను...
యాదాద్రిలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్శీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. నేటి నుంచి ఈ నెల 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. క్షేత్రంలోని బాలాలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు...
దేశంలో కొత్తగా 6396 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 6,396 కరోనా కేసులు, 201 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,51,556 కు చేరుకోగా,...
ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఈ నెల 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి: సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్రంలో ఉద్యోగుల పరస్పర బదిలీలకు గాను ఈ నెల 15 తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో...
తెలంగాణ రాష్ట్రానికి మరో పెట్టుబడి, రూ.250 కోట్లతో ఎస్3వీ సంస్థ యూనిట్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చి చేరింది. ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ సంస్థ సంగారెడ్డిలోని తెలంగాణ మెడికల్...













































