Home 2022
Yearly Archives: 2022
ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు నిజం కాదు – మంత్రి పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల విషయంలో మళ్ళీ రగడ మొదలయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా ఈ అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో...
ఏపీలో కొత్తగా 280 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 496 మంది బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 18,915 శాంపిల్స్ కు పరీక్షలు...
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : స్పీకర్ పోచారం
దేశంలో అత్యధిక మందికి, ఎక్కువ మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 42 లక్షల మంది ప్రజలకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయన్నారు....
ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత, ఏప్రిల్ 1 నుండి పాఠశాలల్లో పూర్తిస్థాయి ఆఫ్లైన్ తరగతులు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గడంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) శుక్రవారం నాడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీలో...
తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
రాజేంద్రనగర్ లో ఏర్పాటు చేసిన "తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్షా కేంద్రం" ను శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ...
మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రతిపాదన.. సానుకూలంగా స్పందించిన సీఎం జగన్
మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల (మెరిట్స్) ను మేకపాటి గౌతమ్ రెడ్డి పేరుతో అగ్రికల్చర్ యూనివర్సిటీగా మార్చాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజమోహన్రెడ్డి కోరారు. బుధవారం ఇంజినీరింగ్ కళాశాలలో...
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారికోసం హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్...
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తరలింపుపై కేంద్రం కీలక నిర్ణయం
ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపడుతుండడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరుల తరలింపుపై శుక్రవారం కేంద్ర ప్రభుత్వం కీలక...
సంచలనం రేపుతున్న ఎన్ఎస్ఈ కుంభకోణం.. ఆనంద్ సుబ్రమణియన్ ను అరెస్ట్ చేసిన సీబీఐ
దేశంలో ఎన్ఎస్ఈ కుంభకోణం సంచలనం రేపుతోంది. ఎన్ఎస్ఈ సర్వర్ నుంచి ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ యాక్సెస్ ను నిబంధనలకు విరుద్ధంగా కావాల్సిన వారికి అధికారులు కేటాయించడం కోలొకేషన్ స్కామ్ ప్రధాన ఉద్దేశంగా సిబిఐ...
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలంగాణ వారి కోసం న్యూఢిల్లీ, హైదరాబాద్ లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు
రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఈ పరిస్థితుల్లో పలువురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కూడా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో...











































