Home 2022
Yearly Archives: 2022
మార్చి 26 నుంచే ఐపీఎల్-2022 ప్రారంభం
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (జీసీ) సమావేశం గురువారం సాయంత్రం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022/15వ సీజన్ ను మార్చి 26వ తేదీ నుంచే ప్రారంభించాలని నిర్ణయం...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 26,988 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.49 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 15 వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,166 పాజిటివ్ కేసులు, 302 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
టీటీడీ కీలక నిర్ణయం, శుక్ర,శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక (టీటీడీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారాలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది....
ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో మాట్లాడి, ధైర్యం చెప్పిన చంద్రబాబు
రష్యా దాడి అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులలో ఉక్రెయిన్లోని తెలుగు వారు తల్లడిల్లుతున్నారు. ఈ నేపథ్యంలో.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అక్కడి విద్యార్థులతో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్లో...
భారతీయ సంప్రదాయం లో తిలకధారణ పరమార్ధం ఏంటి?
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...
తెలంగాణ లోని 27వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నాం – మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తున్నాం అని పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలోని ఆశావర్కర్లకు శుక్రవారం...
విద్యుత్ చార్జీల పెంపుపై ఈఆర్సీ బహిరంగ విచారణ.. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై రెడ్ హిల్స్లోని ఫ్యాప్సీ బిల్డింగ్లో నేడు ఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హియరింగ్కు హాజరై తన వాదనలు వినిపించారు. కాగా,...
హైదరాబాద్లో ఫారెస్ట్ నేషనల్ వర్క్ షాప్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఈరోజు (శుక్రవారం) హైదరాబాద్లోని గ్రాండ్ కాకతీయలో అటవీశాఖ నేషనల్ వర్క్ షాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సహచర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి హాజరైన ఆయన ఈ...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: వరుస బాంబుదాడులతో ఒణుకుతున్న ఉక్రెయిన్
వరుస బాంబుదాడులతో ఉక్రెయిన్ వణికిపోతోంది. లక్షల సంఖ్యలో రష్యా దళాలు దేశంలోకి ప్రవేశించాయి. వందలాది యుద్ధ ట్యాంకులతో ఉక్రెయిన్ బోర్డర్ ను చుట్టుముట్టాయి. దేశ ప్రజలందరూ ఇళ్లను వదిలి బంకర్ల లోకి వెళ్లి...
హింసను తక్షణమే విరమించుకోండి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ విజ్ఞప్తి
ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపట్టడంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. కాగా ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకున్న ఉద్రిక్తతలపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో...











































