Home 2022
Yearly Archives: 2022
బీజేపీలో చేరిన డబ్ల్యూడబ్ల్యూఈ మాజీ స్టార్, రెజ్లర్ ది గ్రేట్ ఖలీ
పంజాబ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ప్రచారాన్ని ముమ్మరం చేయగా, పలువురు కీలక...
సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు – మెగాస్టార్ చిరంజీవి
సినీ పరిశ్రమ సంక్షోభానికి నేటితో శుభంకార్డు పడినట్లుగా భావిస్తున్నామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి...
కర్ణాటక హిజాబ్ వివాదంపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా.. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ స్త్రీల గురించి ఆమె...
వరుసగా పదోసారి కూడా రెపో రేటు, రివర్స్ రెపో రేట్లు యథాతథం, ఆర్బీఐ కీలక నిర్ణయాలు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) మూడు రోజుల సమావేశం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత...
మిమ్మల్ని ధనవంతుల్ని చేసే 5 ఆస్తులు
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఈఏపీసెట్ నిర్వహణ బాధ్యతలు జేఎన్టీయూ అనంతపురంకు అప్పగింత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు యూనివర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ ఉన్నత విద్యామండలి...
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, శ్రేయస్సు కాంక్షిస్తూ ‘నారసింహ సందర్శన యాత్ర’: పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం జనసేన సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై స్పందించారు. తనపై పదేపదే దత్తపుత్రుడు అనే మాటను ప్రయోగించడంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, "...
దేశంలో దాదాపు 8 లక్షల యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 96.95 శాతం
దేశంలో రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.44 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 67,084 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన.. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు ప్రతిరోజు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విచేస్తుండటం తెలిసిందే. కాగా, ఈరోజు...
అమెరికాలో నాల్గవ బూస్టర్ డోస్ అవసరం రావచ్చు – వైట్ హౌస్ మెడికల్ అడ్వయిజర్ ఆంటోనీ ఫౌసీ
కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్తో పోరాడటానికి యునైటెడ్ స్టేట్స్లో నాల్గవ డోస్ బూస్ట్ అవసరం ఉండవచ్చని వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌసీ సూచించారు. కోవిడ్ -19 మహమ్మారి నుండి యుఎస్...















































