Home 2022
Yearly Archives: 2022
గుంటూరులో మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతల అరెస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఈరోజు గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. టిడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును కలవడానికి సీఐడీ ఆఫీస్ వద్దకు వెళ్తున్న సమయంలో దేవినేని సహా...
ఉగాది పండగ నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు.. సమీక్షలో సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఉగాది పండగ నాటికి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో సంబంధిత అధికారులతో జిల్లాల పునర్విభజనపై సమీక్ష...
నేడు భారత్-వెస్టిండీస్ మూడో వన్డే.. క్లీన్స్వీప్పై కన్నేసిన భారత్
భారత్-వెస్టిండీస్ మధ్య మూడో వన్డే నేడు జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే మొదటి రెండు వన్డేలు గెలిచిన భారత్ తాజాగా మూడోవన్డే కూడా గెలిచి క్లీన్స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది....
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబును ఏపీ సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేశారు. అశోక్బాబును అదుపులోకి తీసుకున్న అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. పదోన్నతి కోసం నకిలీ...
కేరళలో కొత్తగా 18420 కరోనా పాజిటివ్ కేసులు, 20 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గతకొన్నిరోజులుగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 82,575 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
సీఎం వైఎస్ జగన్ కు పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున మరోమారు కృతజ్ఞతలు : మెగాస్టార్ చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు సమావేశం అయిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ తో జరిగిన సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి,...
ఏపీలో పదోతరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల, పరీక్షల తేదిలివే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్స్ ను రాష్ట్రమంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి గురువారం విడుదల చేశారు. పదో తరగతి-2022...
సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం నాడు...
ఏపీలో కొత్తగా 1345 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 26,393 శాంపిల్స్ కు పరీక్షలు...
ఇకపై విదేశీ ప్రయాణికులకు 7రోజుల క్యారంటైన్ అవసరం లేదు – కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
విదేశీ ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7రోజుల క్యారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు 14 రోజుల స్వీయ పర్యవేక్షణ ఉండాలని...














































