Home 2022
Yearly Archives: 2022
‘మహా భారత్’ భీముడు.. ప్రవీణ్ కుమార్ సోబ్తీ కన్నుమూత
1980-90లలో మన దేశంలో భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న ప్రముఖ హిందీ సీరియల్స్.. 'రామాయణ్' మరియు 'మహాభారత్'. వీటిలో 'మహాభారత్' ధారావాహికలో భీముడి పాత్రతో దేశ వ్యాప్తంగా పేరు...
గురుకులాల్లో చదివిన 190 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు, మంత్రి కేటీఆర్ ప్రశంసలు
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్) లో చదివిన 190 మంది విద్యార్థులు ఇటీవల ముగిసిన మొదటి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్లో ఎంబీబీఎస్ సీట్లను సాధించడం ద్వారా...
కాంగ్రెస్ నేతల తీరుపై లోక్సభలో విమర్శలు చేసిన ప్రధాని మోదీ
కాంగ్రెస్ నేతల తీరుపై లోక్సభలో ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభలో సమాధానమిచ్చారు. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1380 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,380 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 7, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
కేరళలో కొత్తగా 22524 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 78,682 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు...
ముచ్చింతల్ సమతామూర్తి సన్నిధిలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నభూతో.. అన్నట్లుగా జరుగుతున్నాయి. ఆశ్రమ పరిసరాలు 'జై శ్రీమన్నారాయణ' అంటూ భక్తుల నినాదాలతో...
రేపు హైదరాబాద్ రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. త్రిదండి శ్రీచినజీయర్ స్వామి పర్యవేక్షణలో ఫిబ్రవరి 14వ...
సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి భేటీ వ్యక్తిగతం.. మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్దిరోజుల క్రితం సినిమా టికెట్ల రేట్ల విషయమై ప్రభుత్వానికి.. పరిశ్రమకు మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమస్యపై ఈమధ్యే ఏపీ సీఎం జగన్తో మెగాస్టార్...
ఏపీలో కరోనా : కొత్తగా 1597 పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1,597 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 7, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,05,052 కు చేరింది....
యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్, సుదర్శన యాగం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ...












































