Home 2022
Yearly Archives: 2022
యూపీలో అఖిలేష్ యాదవ్ గెలుపుకోసం.. బెంగాల్ సీఎం మమత ఎన్నికల ప్రచారం
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ధీటైన ప్రత్యామ్నాయంగా నిలవడంకోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ క్రమంలో.. త్వరలోనే జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ...
రేపు రథసప్తమి.. వేడుకలకు సిద్ధమైన శ్రీకాకుళం అరసవల్లి ఆలయం
రేపు 'రథసప్తమి' పర్వదినం సందర్భంగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున ఈ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు...
అనంతపురంలో రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇన్నోవా వాహనం, లారీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో, ఇన్నోవాలో ప్రయాణిస్తున్న 9 మంది...
సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్.. ‘స్పుత్నిక్ లైట్’కు అనుమతి ఇచ్చిన డీసీజీఐ
కరోనా మహమ్మారి దేశంపై దాడిచేస్తున్న వేళ కేంద్రప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన ఒక కొత్త కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, ఇందులో ఓ విశేషం...
నాయకత్వానికి నాణ్యమైన చిట్కాలు – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు “నాయకత్వ లక్షణాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఉత్తమ నాయకుడు కావాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలో తెలిపారు. నాయకుడు అంటే కేవలం రాజకీయ నాయకుడనే...
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు: కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చరణ్జిత్ సింగ్ చన్నీపేరు ప్రకటన
పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వ తేదీన 117 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారం దక్కించుకునేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. అయితే ఎట్టకేలకు...
రేపు జగనన్న చేదోడు రెండో ఏడాది నగదు విడుదల చేయనున్న సీఎం జగన్, వారి ఖాతాల్లోకి రూ.10 వేలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 8, మంగళవారం) 'జగనన్న చేదోడు' పథకం కింద రెండో ఏడాది నగదును లబ్ధిదారుల ఖాతాలో జమచేయనున్నారు. రాష్ట్రంలో సొంతంగా దుకాణాలున్న నాయీ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 83,876 కరోనా కేసులు, 895 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసులు లక్షకంటే తక్కువుగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 83,876 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్...
వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న ఆయన ఈరోజు రాజ్యసభ లో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగి...
ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్!
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సోమవారం ఉదయం డెహ్రాడూన్లోని సీఎం నివాసంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామిని కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఉత్తరాఖండ్ సాంప్రదాయ టోపీని,...











































