Home 2022
Yearly Archives: 2022
సమతామూర్తి విగ్రహస్థాపన దేశం గర్వించదగ్గ గొప్ప నిర్మాణం, హైదరాబాదులో స్థాపించడం అద్భుతం: సీఎం కేసీఆర్
మానవ సమాజానికి సామాజిక సమతా సూత్రాన్ని ధార్మిక విలువలతో కూడిన శ్రీ రామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు....
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2421 మందికి కరోనా పాజిటివ్, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసులు 2వేలకుపైగానే నమోదవుతున్నాయి. కొత్తగా 2,421 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 3, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు...
కేరళలో కొత్తగా 42677 కరోనా పాజిటివ్ కేసులు, 36 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ తీవ్రత అధికంగా ఉంది. ఇటీవల పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,14,610 శాంపిల్స్ కు కరోనా...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం నాడు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారిని దర్శించుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ...
రేపు హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మౌనదీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎక్కడికక్కడ కొత్త జిల్లాగా తమ ప్రాంతాన్ని ప్రకటించాల్సిందిగా అన్ని జిల్లాల నుంచీ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ...
ఫిబ్రవరి 5న పీఎం మోదీ హైదరాబాద్ పర్యటన, ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5, శనివారం నాడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ఆ రోజున ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు మరియు ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు....
తెలంగాణ వైభవానికి ప్రతీకగా నూతన సచివాలయ ఇంటీరియర్ డిజైన్స్ : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆలోచనలకు అనుగుణంగా, తెలంగాణ వైభవానికి ప్రతీకగా నూతన సచివాలయం నిర్మాణం, అంతర్గత సుందరీకరణ, ఫర్నిచర్ డిజైన్స్ ఉంటాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మంత్రి...
యూపీ ఎన్నికల్లో కాల్పుల కలకలం.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు
ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగటం కలకలం రేపుతోంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. తమ పార్టీ...
విద్యా సంస్థల్లో ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలి.. తెలంగాణ హైకోర్టు ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణ జరిగింది. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు విచారణలో భాగంగా.. విద్యా...
ఏపీలో 24 గంటల్లో 4 వేలకుపైగా కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా...














































