Home 2022
Yearly Archives: 2022
హీరో అశోక్ గల్లా రీసెంట్ మీమ్స్పై ఎలా స్పందించారో చూడండి…
Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు ఇప్పటికే 165 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా...
దేశంలో 14 లక్షలకుపైగా యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 95.39 శాతం
దేశంలో ఇటీవల రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.27 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,49,394 పాజిటివ్ కేసులు నమోదవడంతో...
ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది: పవన్ కళ్యాణ్
పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఏపీ ఉద్యోగులు గురువారం నాడు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నిరసనలపై జనసేన అధినేత పవన్...
‘సమతామూర్తి’ విగ్రహావిష్కరణకు రేపు ముచ్చింతల్ రానున్న ప్రధాని మోదీ, షెడ్యూల్ ఇదే…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొని 'సమతామూర్తి' విగ్రహాన్ని ఆవిష్కరణ చేయనున్నారు. ఈ పర్యటనలో ముందుగా...
ఏపీ సచివాలయంలో ఉద్యోగుల పెన్డౌన్.. రివర్స్ పీఆర్సీపై నిరసన
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు నిన్న తలపెట్టిన 'ఛలో విజయవాడ' కార్యక్రమం విజయవంతమవడంతో ఉద్యోగుల్లో ధైర్యం పెరింది. రాష్ట్రంలోని ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలవడం వారిలో ఉత్తేజాన్ని నింపింది. వారి డిమాండ్ సరైనదే అని ప్రభుత్వం...
నేడు ‘ప్రపంచ క్యాన్సర్ డే’.. మహమ్మారిపై పోరులో అవగాహన ముఖ్యం
ఈ రోజు 'ప్రపంచ క్యాన్సర్ డే'. ప్రతి యేటా ఫిబ్రవరి 4వ తేదీన దీనిని జరుపుకుంటారు. క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన పెంచడం, నివారించటం, సరైన సమయంలో గుర్తించడం, చికిత్స విధానాన్ని తెలుసుకోవడం.....
అసదుద్దీన్ ఓవైసీకి జెడ్ కేటగిరీ భద్రత.. కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అసదుద్దీన్పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో కేంద్రం ఈ...
హిందూపురం కేంద్రంగా జిల్లా ప్రకటన కోసం.. నేడు నందమూరి బాలకృష్ణ దీక్ష
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు హిందూపురంలో దీక్షకు సిద్దమయ్యారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ దీక్షకు పూనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు...
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండండి.. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి విజ్ఞప్తి
ఆర్టీసీని కాపాడుకునేందుకు ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉండాలని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి విజ్ఞప్తి చేశారు. తాజా పీఆర్సీకి, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధం లేదన్నారు. దీనిపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్...














































