Home 2022
Yearly Archives: 2022
ఏపీ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై చంద్రబాబు స్పందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగులు గురువారం నాడు ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి...
61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునీకరణకు రూ.32.54 కోట్లు విడుదల : మంత్రి హరీశ్ రావు
రాష్ట్రవ్యాప్తంగా 61 ఆసుపత్రుల్లో మార్చురీల ఆధునీకరణకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు రూ.32.54 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు....
గోంగూర పులుసు కూర తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
సమాధానం లేని కొన్ని ప్రశ్నలేంటో తెలుసుకోండి…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
బొగ్గుగనుల వేలాన్ని నిలిపేవరకూ గల్లీ నుండి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది – ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని టీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్ చేశారు....
రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లకుపైగా నిధులతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,72,433 కేసులు, 1,008 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,18,03,318 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,98,983...
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు: సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి...
నవరసాలతో ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు "నవరసాలతో ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా?" అనే అంశంపై విశ్లేషణ చేశారు. మనుషులకు కొంత ఒత్తిడి అవసరమని, అయితే ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ఇంకా ఉత్సహం...
అండర్ 19 ప్రపంచకప్: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. ఫైనల్కు యువ భారత్
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో యువ భారత్ అద్భుతం చేసింది. బుధవారం సెమీ ఫైనల్ మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాపై భారత జట్టు 96 పరుగుల భారీ విజయంతో ఫైనల్కు చేరుకుంది....














































