Home 2022
Yearly Archives: 2022
కొన్ని తెలుగు వాక్యాలు కన్నడంలో ఎలా చెప్పాలి? – KVR INSTITUTE
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
పడని వాళ్ళతో బ్రతకడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భిన్నధ్రువాలు లేదా పడని వాళ్ళతో బ్రతకడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సమస్య మనకి ఇష్టం...
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. సాధారణ ప్రజలతో పాటుగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రోజుకొకరు కోవిడ్ బారినపడుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ సర్కార్ ఆంక్షలను...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 69,959 కరోనా బాధితులు, రికవరీ రేటు 96.36 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,68,063 కరోనా పాజిటివ్ కేసులు, 277 మరణాలు నమోదయ్యాయి. దీంతో జనవరి 11, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 3,58,75,790...
చైనాలో ఒమిక్రాన్ భయం – మరో సిటీలో లాక్డౌన్
ప్రపంచానికి కరోనా వైరస్ ని పరిచయం చేసిన చైనాలో.. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. అక్కడ రోజు రోజుకీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ హెనాన్...
మానసికంగా మెదడు చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఏపీకి వాతావరణశాఖ అలెర్ట్.. మూడు రోజులపాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఈ క్రమంలో.. ఏపీలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి...
ప్రతి పేదవారికి సొంత ఇల్లు మా ధ్యేయం : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న స్మార్ట్ టౌన్షిప్' పథకానికి ప్రభత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా నేడు ప్రారంభించారు. ఈ స్మార్ట్...
ఏపీ సీఎం జగన్ను కలిసిన విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి...
కాణిపాకం పుణ్యక్షేత్రంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి వేడుకలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఈ నెల (జనవరి) 13న వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగనున్నాయి. కాణిపాకం లోని స్థానిక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ఈనెల...













































