Home 2022
Yearly Archives: 2022
డిసెంబర్ లో వారం రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సీఎం కేసీఆర్ నిర్ణయం
డిసెంబర్ నెలలో వారం రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. "అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ...
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది: మంత్రి తలసాని
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం...
నా కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి – టీడీపీ అధినేత చంద్రబాబు
తన కర్నూలు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని పేర్కొన్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన గురువారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆక్వా కల్చర్...
తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను గుర్తు చేసుకుంటూ మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ సీనియర్ నటుడు, సూపర్స్టార్ కృష్ణ నవంబర్ 15వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణను గుర్తుచేసుకుంటూ ప్రముఖ నటుడు మహేష్ బాబు ట్విట్టర్...
దేశంలో మీజిల్స్ వ్యాప్తిపై కేంద్రం ఎలర్ట్.. వ్యాక్సిన్ ప్రక్రియపై కీలక సూచనలు, మూడు రాష్ట్రాలకు వైద్య బృందాలు తరలింపు
దేశవ్యాప్తంగా 'మీజిల్స్' (తట్టు) వ్యాధి వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం ఎలర్ట్ అయింది. దీనిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ప్రక్రియపై కీలక సూచనలు చేసింది. అలాగే మూడు రాష్ట్రాలకు వైద్య బృందాల తరలింపు ప్రక్రియ చేపట్టింది....
పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునిర్ నియామకం
పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీ మాజీ చీఫ్ అసిమ్ మునిర్ నియమితులయ్యారు. ప్రస్తుత పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ బజ్వా నవంబర్ 29న...
ఈ స్థాయిలో ఐటీ రెయిడ్స్ జరగడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు – మంత్రి మల్లారెడ్డి
ఈ స్థాయిలో ఐటీ రెయిడ్స్ జరగడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని, తన కొడుకును మానసికంగా వేధించి సంతకం పెట్టించారని, అధికారులే ఇలా మోసం చేస్తారని అనుకోలేదని తెలిపారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి....
దేశంలో కొత్తగా 408 కరోనా కేసులు నమోదు, 219.88 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 408 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,70,483 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో...
భారత్ జోడో యాత్ర: మధ్యప్రదేశ్లో రాహుల్తో కలిసి యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికై అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేపట్టి అనేక రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ...
బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్: రవీంద్ర జడేజా, యాష్ దయాల్ స్థానంలో కుల్దీప్ సేన్, షాబాజ్ అహ్మద్
డిసెంబర్ మొదటి వారంలో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య డిసెంబర్ 4, 7, 10 తేదీల్లో మూడు వన్డేల సిరీస్, డిసెంబర్...












































