Home 2022
Yearly Archives: 2022
తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరు జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల (జడ్జిల) బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. నవంబర్ 24, గురువారం జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మద్రాస్ హైకోర్టులకు చెందిన...
మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైన అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. "మలేషియా ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు అన్వర్ ఇబ్రహీంకు అభినందనలు. భారతదేశం-మలేషియా మెరుగైన...
ఫిఫా ప్రపంచ కప్ 2022: ఘనాపై 3-2తో విజయం సాధించిన పోర్చుగల్, స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో రికార్డ్...
ఫిఫా వరల్డ్ కప్లో పోర్చుగల్ బోణీ చేసింది. గ్రూప్-హెచ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పోర్చుగల్ ఘనాపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 3-2తో గెలిచింది. పోర్చుగల్ ఆటగాళ్లు క్రిస్టియానో రొనాల్డో,...
ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ కీలక వ్యాఖ్యలు.. స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్పై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి)...
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, జిల్లా కలెక్టర్లతో మంత్రి, సీఎస్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల...
క్యాన్సర్ రావడానికి మూడు ప్రధాన కారణాలు ఏంటి?, సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారు? – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి – సీఎం జగన్
ఆప్షన్-3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన గృహ నిర్మాణ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లి...
రాష్ట్రంలో క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యత – పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో అరణ్య భవన్ లో తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ సమావేశమయ్యారు. ముందుగా శ్రీనివాసరావు...
నిరుద్యోగులకు గుడ్న్యూస్, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 లో మరికొన్ని పోస్టులను చేర్చిన తెలంగాణ ప్రభుత్వం
రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్-1 సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదలయి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. త్వరలోనే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం, ఎంపీ రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు
తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించిన కేసులో ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) లోతుగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలో దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని...













































