Home 2022
Yearly Archives: 2022
దేశంలో మరో 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేటు ఎంతంటే?
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 500 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 492 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్...
రేపు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రేపు ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు....
మన విశ్వాసానికి ఆధారము ఏమిటి? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
పనిచేసిన కూలీలకు డబ్బులివ్వండి, కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ, పక్షపాత ధోరణి ఇక్కడి పేద ప్రజల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ మంచినీటి...
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ కి నారా లోకేష్ లేఖ
ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శనివారం ఓ లేఖ లేశారు. విద్యుత్ రాయితీ, దాణా రేట్లు తగ్గేలా చర్యలు...
ఇంటిపై దాడి నేపథ్యంలో ఎంపీ అరవింద్ ను కలిసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
ఎంపీ అరవింద్ విమర్శలు చేస్తే, వారి నివాసంపై, కుటుంబ సభ్యులపై దాడులు చేయడమేంటి? అని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఆయన దాడికి గురైన హైదరాబాద్లోని నిజామాబాద్ ఎంపీ...
అమ్మవారి కుండలాలు కూడా మెచ్చుకోగలవు తెలుసా? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) ను శనివారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రి...
ప్రాచీన కాలం నాటి సంబంధాలు, సంస్కృతి పునరుద్ధరణే లక్ష్యం – కాశీ తమిళ సంగమం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీలోని యాంఫిథియేటర్ గ్రౌండ్లో నెల రోజుల పాటు జరిగే కాశీ తమిళ సంగమం అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన...
కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బహిష్కరణ
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డిఎంఎ) మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్...












































