Home 2022
Yearly Archives: 2022
ఆసియాకప్ టేబుల్ టెన్నిస్-2022: భారత క్రీడాకారిణి మనికా బత్రా సంచలనం, కాంస్య పతకం కైవసం
బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి మనికా బత్రా చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో ఆరో ర్యాంకర్,...
రాష్ట్రంలో రోడ్లకు మహర్ధశ, తక్షణ మరమ్మత్తులు, నిర్వహణతో రోడ్లు అద్దంలా మెరవాలి: మంత్రి ఎర్రబెల్లి
ప్రగతి పథంలో వేగంగా దూసుకెళ్తూ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు రోడ్లమీద ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ ఎప్పటికప్పుడు చేపడుతూ వాటిని అద్దంలా...
ప్రారంభమైన ఇండియన్ రేసింగ్ లీగ్, దేశంలోనే హైదరాబాద్లో మొదటిసారిగా నిర్వహణ
ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలో భాగంగా రెండు రోజుల పాటు జరుగనున్న ట్రయల్ రన్ హైదరాబాద్లో నేడు ప్రారంభమైంది. హుస్సేన్సాగర్ తీరాన ఈరోజు, రేపు జరుగుతున్న పోటీల కోసం ట్యాంక్బండ్ పరిసరాలను తీర్చిదిద్దారు....
జనసేన ఆఫీసులో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు, పాల్గొన్న పవన్ కళ్యాణ్
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి వేడుకలు జనసేన పార్టీ హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొని, ఝాన్సీ...
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం.. శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశానిర్దేశం
టీడీపీ పాలనలో చేపట్టిన సంస్కరణలు దేశానికే దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన అధ్యక్షతన శుక్రవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ విస్తృత స్థాయి...
ఇటానగర్లోని డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ప్రారంభించిన ప్రధాని మోదీ, 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఇటానగర్లోని డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతాలలో కనెక్టివిటీని పెంచడంలో...
దేశంలో కొత్తగా 556 మందికి కరోనా పాజిటివ్, 7 వేల దిగువకు చేరుకున్న యాక్టీవ్ కేసులు
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి పూర్తి అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 556 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,68,523 కు చేరుకుంది. ముఖ్యంగా...
తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై దేశ, విదేశీ పర్యాటకుల ఆసక్తి, ఎనిమిదేళ్లలో ఎంతమంది వచ్చారంటే?
తెలంగాణ రాష్ట్రంలో "మన తెలంగాణ-మన సంస్కృతి-మన పర్యాటకం" అనే ఆశయంతో పర్యాటక రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశీ...
కేరళలో రోడ్డు ప్రమాదం.. ఏపీ అయ్యప్ప భక్తుల వాహనం బోల్తా, పలువురికి తీవ్ర గాయాలు, ఘటనపై సీఎం జగన్...
కేరళలో రోడ్డు శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 మంది అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని కొట్టాయం మెడికల్ కాలేజీ...
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ పునరుద్దరించాలా? వద్దా? – ట్విట్టర్లో ఓటింగ్ పెట్టిన ఎలోన్ మస్క్
ప్రపంచ కుబేరుడు, నూతన ట్విట్టర్ అధిపతి ఎలోన్ మస్క్ శుక్రవారం సాయంత్రం ట్విట్టర్లో ఒక ఆసక్తికర పోల్ను నిర్వహించారు. ట్విట్టర్ అకౌంట్ నుండి నిషేధించబడిన మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను సోషల్...













































