ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 6, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,417 కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 13, తూర్పుగోదావరిలో 11 నమోదయ్యాయి. ఇక కరోనా వలన మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 167 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,02,625 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,063 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(79):
- పశ్చిమగోదావరి – 13
- తూర్పుగోదావరి – 11
- గుంటూరు – 9
- అనంతపురం – 9
- కృష్ణా – 8
- ప్రకాశం – 7
- విశాఖపట్నం – 7
- చిత్తూరు – 5
- కడప – 4
- నెల్లూరు – 3
- విజయనగరం – 2
- కర్నూల్ – 1
- శ్రీకాకుళం –0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ