Home Search
ఆన్లైన్ చెల్లింపుల - search results
If you're not happy with the results, please do another search
ఆన్లైన్ గేమింగ్ ద్వారా బెట్టింగ్, నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించి పలువురిని మోసం చేసినందుకు చైనాకు చెందిన వ్యక్తితో సహా నలుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కలర్ ప్రిడిక్షన్’ అనే చైనా ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఈ...
యూపీఐ పేమెంట్ చేసేముందు ఇవి తెలుసుకోండి..
ఒకప్పుడు బ్యాంకులకు, ఏటీఎమ్లకు వెళ్లి మనీ డ్రా చేసుకుని మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టేవారు. ఏం కొనాలన్నా కూడా డబ్బులతోనే పని. కానీ ఇప్పుడు లక్షల్లో బంగారం కొనాలన్నా.. పది రూపాయల చాయ్...
యూపీఐ ఐడీలను ఎలా బ్లాక్ చేయాలి?
ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చేతిలో ఫోన్ ఉంటే చాలు అన్ని పనులు చేసుకోవచ్చు. కావాల్సిన ఇన్ఫర్మేషన్ నుంచి ఆన్లైన్ చెల్లింపుల వరకూ అన్నీ అరచేతిలో ఉన్న మొబైల్ వల్లే జరిగిపోతాయి....
బీజేపీకి 700 కోట్ల రూపాయల విరాళాలు
వరుసగా రెండోసారి అధికారం చేజిక్కున్న బీజేపీ పార్టీ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను అందుకున్న విరాళాలను నవంబర్ 11, సోమవారం నాడు వెల్లడించింది. చెక్కులు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా వివిధ సంస్థలు, ట్రస్టుల...
ఉపాధి హామీ పథకాన్ని, వ్యవసాయానికి అనుసంధానం చేయండి.. కేంద్రానికి పోస్టుకార్డు రాసిన మంత్రి హరీష్ రావు
ఉపాధి హామీ పథకాన్ని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ కేంద్రానికి పోస్టుకార్డు రాశారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ మేరకు ఆయన నర్సంపేట ఎమ్మెల్యే...
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 ఫీజు చెల్లింపు వివరాలివే…
తెలంగాణ రాష్ట్రంలో మార్చి,2023లో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, జనరల్ మరియు ఒకేషనల్...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ధాన్యం సేకరణలో అవకతవకలపై కేంద్రం విచారణకు డిమాండ్ చేసిన ఎంపీ జీవీఎల్
రెండు తెలుగు రాష్ట్రాలలో వరి ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవినీతి జరిగాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర ఏజెన్సీతో...
హైదరాబాద్ వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీస్
నగర వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుభవార్త చెప్పారు. ద్విచక్రవాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లపై 75% వరకు రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. వాహనదారులు ఆన్లైన్ ద్వారా పెండింగ్...
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ పక్రియ ప్రారంభం, రోజుకూ 24 స్లాట్ లు కేటాయింపు: సీఎస్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం అవసరమైన స్లాట్ బుకింగ్ పద్ధతిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లాంఛనంగా...
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – సీఎం జగన్
గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నవంబర్ 7, గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్...