Home Search
ఎంఎస్ బాబు - search results
If you're not happy with the results, please do another search
ఏపీలో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 4, బుధవారం నాడు 13 జిల్లాల డీసీసీబీ(జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్), డీసీఎంఎస్ (జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) లకు కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో...
విజయ పవనాలు టీడీపీ వైపు వీస్తున్నాయా?
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు స్థానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన పూతలపట్టులో ఈ సారి రసవత్తర పోరు జరగనుంది. టీడీపీ, వైఎస్పార్సీపీల నుంచి పోటీ చేస్తున్న...
జగన్ పాలనపై ఎందుకంత అసంతృప్తి?
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందే రాజకీయ దిగ్గజాలు కొంతమంది ఆపార్టీని వీడిపోవడం వైసీపీకి గట్టి దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. ఒకరిద్దరంటే అనుకోవచ్చు.. పదుల సంఖ్యలో ప్రముఖ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్...
ట్విట్టర్ కీలక నిర్ణయం.. ఇండియాలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు బ్లూ టిక్ తొలగింపు, ఎందుకంటే?
ప్రపంచ కుబేరుడు, టెస్లా కంపెనీ అధిపతి ఎలోన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ రుసుము చెల్లించని వినియోగదారుల ఖాతాల...
తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పర్యవేక్షణకై పలు కమిటీల ఏర్పాటు, వివరాలివే…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ...
అక్టోబర్ 11న కాణిపాకంలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 11వ తేదీన కాణిపాకంలో పర్యటించనున్నారు. పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ అక్టోబర్ 11న కాణిపాక...
ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన, పలు సంస్థల చైర్మన్లు వీరే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను శనివారం నాడు ప్రకటించారు. ఈ నామినేటెడ్ పోస్టుల నియామకాల వివరాలను మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి...
300 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్ ప్లాంట్: సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు రాష్ట్రంలో కోవిడ్–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ సరఫరా, వ్యాక్సిన్ సేకరణ, ఆసుపత్రుల్లో సదుపాయాలు సహా...