Home Search
ఎన్నికల కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుల నియామకంపై సుప్రీం సంచలన తీర్పు, ఇకపై అలా కుదరదు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) మరియు ఎన్నికల కమిషనర్ల (ఈసీ)ల నియామకానికి సంబంధించిన ఎంపికపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెల్లడించింది. ప్రస్తుత నియామక విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా...
ఏక్నాథ్ షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం.. పార్టీ నేతలతో ఉద్ధవ్ ఠాక్రే కీలక...
కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చింది. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును కేటాయిస్తూ నిర్ణయం వెల్లడించింది....
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు లోక్ సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడింది. లోక్సభతో పాటు ఏపీ,...
ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్కు వాసిరెడ్డి పద్మ రిజైన్
ఎన్నికలు సమీపిస్తుండటంతో..రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత క్యూరియాసిటితో గమనిస్తున్నారు ఏపీ వాసులు. ఎక్కడ ఏ రాజకీయ పరిణామం జరిగినా ఆసక్తిగా గమనిస్తున్నారు. పార్టీలో అసంతృప్తులతో రాత్రికి రాత్రే కొనసాగుతున్న వలసలు సొంత పార్టీ నేతలకే...
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. రాయచూర్ జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
కర్ణాటక రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లని, ముఖ్యంగా యువతను చైతన్య పర్చేందుకు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సేవలని వినియోగించుకోవాలని కర్ణాటక ప్రభుత్వం...
భారత కొత్త ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ గోయెల్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయెల్ సోమవారం భారత నూతన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. కాగా అరుణ్ గోయెల్ నవంబర్ 19న భారత ఎన్నికల కమిషనర్గా నియమితులైన విషయం తెలిసిందే. సాధారణంగా...
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా పలు రాజకీయపార్టీల గుర్తింపు రద్దు
కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని పలు పార్టీల గుర్తింపు రద్దు చేసింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరియు ఎన్నికల కమిషనర్...
నేడే రాజ్యసభ ఎన్నికలు.. 4 రాష్ట్రాల్లో 16 స్థానాలకు, బలం పెంచుకోనున్న బీజేపీ!
రాజ్యసభ ఎన్నికలకు వేళ అయింది, నాలుగు రాష్ట్రాల్లోని మొత్తం 16 సీట్లకు నేడు జరగనున్న ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర, రాజస్తాన్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి....
ఏపీలో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. గత కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ...
ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, మార్చి 18న మేయర్లు, చైర్ పర్సన్ల ఎన్నిక
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 12 కార్పొరేషన్లకు మరియు 71 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 10 పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా మార్చి 14, ఆదివారం ఉదయం 8 గంటల నుంచి...