Home Search
ఎలక్షన్ కమిషన్ - search results
If you're not happy with the results, please do another search
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో “వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ” పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి...
ఆన్లైన్లో ఇలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 3 దశలలో ఎన్నికల పోలింగ్ పూర్తవగా.. మే 13 న 4 వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న...
లోక్సభకు 454, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్ధుల పోటీ
ఏపీలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు తలపడుతుంటే.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు....
పోలీసుల అదుపులో ఆరుగురు మైనర్లు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది..? దాడిపై అధికారులు ఏం చెబుతున్నారనే చర్చ ఏపీ వ్యాప్తంగా జోరుగా నడుస్తోంది. అయితే సీఎం జగన్పై దాడి...
అవినీతిలోనూ ఎదిగారా..? సోమేశ్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు
ఆయనకు స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరు. పనిలో నిబద్దత.. కార్యదక్షతతో అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత పదవులో ఉన్న ఆయన.. భ విష్యత్ లో...
ఓటరు స్లిప్పు లేకపోయినా ఓటేయండి.. ఇలా..
తెలంగాణలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలయింది. మరికొద్ది గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎమ్లను పోలింగ్...
పోలింగ్ అయిపోగానే ఈవీఎంలను ఎక్కడికి తీసుకెళ్తారు?
ఎన్నికలలో ఈవీఎంల పాత్ర చాలా కీలకం అని అందరికీ తెలిసిన విషయమే. ఏ ఎలక్షన్స్ జరిగినా ఈవీఎంలలో ఓటింగ్ జరిగాక వాటిని భద్రంగా తీసుకెళ్లి అంతే జాగ్రత్తగా భద్రపరుస్తారు. మిజోరాంలోని 40 స్థానాలకు,...
తక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గం ఏది ?
తెలంగాణలో మరికొద్ది రోజుల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏఏ నియోజకవర్గాలలో ఎక్కువ మంది ఓటర్లున్నారు? ఏ ఏ నియోజకవర్గాలలో తక్కువ మంది ఓటర్లున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్, లైవ్ అప్డేట్స్
కర్ణాటకలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 224 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది....
తెలంగాణలో ముగిసిన గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ, 783 పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేశారంటే?
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16, గురువారంతో ముగిసింది. 783 గ్రూప్-2 పోస్టులకు గానూ మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్...