వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గ్రీన్ సిగ్నల్

Election Commission Of India Gives Green Signal To YS Sharmila's YSR Telangana Party, Election Commission Of India, YS Sharmila's YSR Telangana Party, ECI Gives Green Signal To YS Sharmila's YSR Telangana Party, YSR Telangana Party, Sharmila YSR Telangana Party, YS Sharmila, YSR Telangana Party Latest News, YSR Telangana Party Latest Updates, YSR Telangana Party Live Updates, YSR Telangana, ECI, ECI Green Signal, Election Commission, Mango News, Mango News Telugu,

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో “వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ” పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీకి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారిక గుర్తింపును ప్రకటించింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఈసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు.

హైదరాబాద్​ లోటస్ పాండ్​లో గల పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి షర్మిల కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్, తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. మరోవైపు పార్టీకి అధికారిక గుర్తింపు రావడంతో గురువారం ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాల‌యంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 2 =