Home Search
గీతారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి గీతారెడ్డి
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన కేసు కాంగ్రెస్ నాయకులను వదలడం లేదు. ఇప్పటికే దీనిలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రోజుల తరబడి...
రేవంత్ రెడ్డి లవ్ స్టోరీ తెలుసా..?
ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. జీరో నుంచి సీఎం స్థాయికి ఎదిగారు అనుముల రేవంత్ రెడ్డి. పార్టీలు దూరంపెట్టినప్పటికీ.. ఇండిపెండెంట్గా నిలబడి తానేంటో నిరూపించుకున్నారు. స్వతంత్రంగా పోటీ చేసి జెడ్పీటీసీ, ఎమ్మెల్సీగా...
గజ్వేల్లో ఇప్పుడూ అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?
ఎన్నికలు జరిగిన ప్రతీ సమయంలోనూ అందరి చూపూ గజ్వేల్ నియోజకవర్గం వైపే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో.. రాష్ట్రంలో అదే పార్టీ జెండా ఎగురుతుంది. ఇలా ఒక్కసారో, రెండు...
తెలంగాణలో జరిగే ‘హాథ్ సే హాథ్ జోడో యాత్ర’లో సోనియా గాంధీ లేదా ప్రియాంక వాద్రా పాల్గొనే అవకాశం...
తెలంగాణలో జరిగే ఈనెల 26 నుంచి ప్రారంభమవనున్న 'హాథ్ సే హాథ్ జోడో యాత్ర'లో సోనియా గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్...
మునుగోడు ఉపఎన్నిక: 38 మంది కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్
జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 14తో నామినేషన్స్ దాఖలు పక్రియ కూడా ముగియడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై...
రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనకుండా చేయడానికే టీకాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న 'భారత్ జోడో యాత్ర'లో ఇతర నాయకులెవరూ పాల్గొనకుండా చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకే కుట్రపూరితంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పిస్తోందని...
నేషనల్ హెరాల్డ్ కేసులో టీ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు?
కాంగ్రెస్ పార్టీలో నేషనల్ హెరాల్డ్ కేసు కలకలం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను విచారించిన సంగతి...
టీపీసీసీ కీలక నిర్ణయం.. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని ఎంపిక చేయాలనే తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం
ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎంపిక చేయాలనే టీపీసీసీ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ మేరకు బుధవారం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం: రేవంత్ రెడ్డి
దేశవ్యాప్తంగా నవంబర్ 1, 2021 నుండి మార్చి 31, 2022 వరకు భారీగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ నాయకులకు, పీసీసీ అధ్యక్షులకు,...
గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరుసగా దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో, రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో భారీ దండోరా...