Home Search
గుంటూరు లోక్ సభ - search results
If you're not happy with the results, please do another search
గుంటూరు టీడీపీ నేత ఆస్తుల చిట్టా
దేశంలో ఇప్పటి వరకు బాగా డబ్బున్న అపర కుబేర ఎంపీ అభ్యర్థుల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ టాప్లో ఉన్నారు. తన ఆస్తులు రూ.5,705 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుగు దేశం పార్టీ తరఫున...
గుంటూరులో సీన్ రివర్స్ కాబోతోందా?
గుంటూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. అభ్యర్థులు ఎవరో అధికారికంగా తేలకముందే.. రాజకీయపార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే.. ఈసారి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు, ఆ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లోనూ...
గుంటూరు కాదు..నంద్యాల అయితేనే ఓకే
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో సీట్ల పంచాయితీ గోల ఎక్కువవుతుంది. ఇప్పటికే మూడు జాబితాలను ప్రకటించేసిన సీఎం జగన్.. తుది జాబితా కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు....
మోదుగులకు షాక్.. అంబటికి గుంటూరు ఎంపీ టికెట్..?
గుంటూరు లోక్ సభ స్థానంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి. 2019లో ఓటమి తర్వాత రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్న మోదుగుల.. గత ఆరు నెలలుగా తిరిగి రాజకీయాల్లో యాక్టివ్...
టాప్లో నలుగురు కూటమి అభ్యర్థులు
ఏపీ శాసనసభ ఎన్నికలు ఎన్నడూ లేనంతగా ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. ఇటు అధికార వైఎస్సార్సీపీకి, అటు టీడీపీ,జనసేన, బీజేపీ కూటమికి ఈ ఎన్నికలు చావోరేవో అనే పరిస్థితి తలెత్తడంతో.. అభ్యర్ధులంతా ఈ...
ఎవరీ పెమ్మసాని చంద్రశేఖర్?
ప్రజల్లో మంచితనం.. గుండెల్లో నిబ్బరం.. కష్టపడే తత్వం.. సక్సెస్కు కేరాఫ్ అడ్రస్ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్... ఎంతో కష్టపడి.. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని.. జఠిలమైన సమస్యలకు ఏమాత్రం అదరకుండా, బెదరకుండా.. అనుకున్నది సాధించారు.....
రాష్ట్ర భవిష్యత్తుకై కదం తొక్కిన పెమ్మసాని
అమెరికాలో చదువు.. డాక్టర్ వృత్తి.. మంచి వ్యాపారాలు.. విలాసవంతమైన జీవితం. అయినా కూడా ఆయనకు సంతృప్తిలేదు. పుట్టినగడ్డపైనే ఆయన మనసంతా. ఎప్పుడూ సొంత ఊరు.. సొంత ప్రజలే ఆయన ఆలోచనలు. వారికోసం ఏమైనా...
టీడీపీలో ఆ ఇద్దరి ఎంపీల దారెటు?
వచ్చే ఎన్నికలు టీడీపీకి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ ఫలితం దక్కదు అన్నట్లుగా మారుతున్నాయి. ప్రతీ సీటు కీలకంగా మారుతోంది. ఇటువంటి సమయంలో నారా లోకేశ్ యువగళం సక్సెస్ చేయటాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ...
రెండు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల మార్పు?.. జగన్ షాకింగ్ నిర్ణయం!
2019 ఎన్నికల్లో ఊహకందని భారీ విజయాన్ని సాధించిన వైసీపీ ఈ సారి అందరి కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. నాడు వైసీపీ గెలుస్తుందని ముందే భావించినా అసెంబ్లీలో 175కు 151, లోక్సభలో 25కు...
టీడీపీ మూడో జాబితా ఇదే..
తెలుగు దేశం పార్టీ మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటి వరకు రెండు విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. శుక్రవారం మూడో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. అలాగే 13 ఎంపీ...