Home Search
జగన్మోహన్రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఆ ముద్ర నుంచి పయ్యావుల బయట పడతారా?
కొంతమంది ఏ పార్టీ నుంచి గెలిస్తే ఆ పార్టీ ఓడిపోతుందనే ట్యాగ్ వేస్తుంటారు. వీరి ఎదురుగానే కామెంట్లు చేస్తూ సరదాగా ఆట పట్టిస్తుంటారు మరికొంతమంది. ప్రస్తుతం వైసీపీలో మంత్రిగా ఉన్న ఆర్కే రోజా,...
పొలిటికల్ బరిలో కనిపించని ఆర్ఆర్ఆర్ పేరు
2019లో నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచిన కనుమూరు రఘురామ కృష్ణం రాజు ఈ సారి కనీసం పోటిలో నిలిచే అవకాశాలు కూడా లేవు. ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఎన్నో ఆశలు...
అసెంబ్లీలో అడుగుపెట్టి అన్నను ఢీకొంటారా?
2014, 2019 ఎన్నికల్లో అన్న జగన్ గెలుపు కోసం చెల్లెలు షర్మిలా ఎంతో కష్టపడ్డారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఊరురా తిరిగారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు సైతం చంద్రబాబుపై పదునైన...
ఏపీ ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి.. చంద్రబాబును విమర్శిస్తారా?
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసింది. పదేళ్లుగా ఆ పార్టీకి అధ్యక్షుడు మినహా కేడర్ లేదు. కాంగ్రెస్ నేత అని గర్వంగా చెప్పుకునే పరిస్థితీ లేదు. 2014,...
తెలంగాణలో షర్మిలకు చాన్స్ ఉందా?
జగనన్న వదిలిన బాణంలా రాజకీయాల్లో గుర్తింపు పొందిన షర్మిల తదనంతరం.. అన్నతోనే విభేదాలు తలెత్తాయి. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టారు. తండ్రి బాటలో పయనిస్తూ.....
వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్.ధనుంజయ్రెడ్డి నియామకం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్. ధనుంజయ్రెడ్డిని నియమించారు. ఈ మేరకు...
ఈ నెల 18న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 18న పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నర్సాపురంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్...
దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్.. నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొంటున్నారు. సీఎం హోదాలో జగన్...
ముగిసిన ప్రస్తుత కేబినెట్ ఆఖరి భేటీ.. రాజీనామా చేసిన 24 మంది ఏపీ మంత్రులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో గురువారం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీ వంటి పలు కీలక అంశాలకు...
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. కేంద్రంలోని కీలక నేతలతో వరుస సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధాని ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సుమారు గంట సేపు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రానికి...