Home Search
నరసరావుపేట - search results
If you're not happy with the results, please do another search
నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అతనే..
ఏపీలో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏప్రిల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో స్పీడ్ పెంచేశారు. తమ అభ్యర్థులను...
ఆ ముగ్గురిలో ఒకరికి నరసరావుపేట వైసీపీ ఎంపీ టికెట్
ఏపీలో అసమ్మతి సెగ భగ్గుమంటోంది. టికెట్ ఇవ్వలేదని.. సరైన ప్రధాన్యత దక్కడం లేదని పెద్ద ఎత్తున నేతలు వైసీపీకి, పదవులకు రాజీనామాలు చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు....
దేశం మొత్తం గర్వపడేలా ఏపీలో గ్రామ వలంటీర్ వ్యవస్థ.. నరసరావుపేట సభలో సీఎం జగన్
దేశం మొత్తం గర్వపడేలా ఏపీలో గ్రామ వలంటీర్ వ్యవస్థ నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ...
రేపు నరసరావుపేటలో సీఎం వైఎస్ జగన్ పర్యటన, వాలంటీర్లకు సత్కార కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 7, గురువారం) పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఏప్రిల్ 7వ తేదీన వారికీ సత్కార...
నారా లోకేష్ నరసరావుపేట పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ, అనుమతి లేదన్న పోలీసులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని,...
నరసరావుపేట విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షల సాయం : సీఎం జగన్
గుంటూరు జిల్లా నరసరావుపేటలో బుధవారం నాడు దారుణం చోటుచేసుకుంది. రావిపాడు శివారులోని ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష(19)ను తోటి విద్యార్థి విష్ణువర్ధన్రెడ్డి హతమార్చాడు. ముందుగా మాట్లాడుకుందామని చెప్పి అనూషను...
నరసరావుపేటలో ఏప్రిల్ 29, 30 తేదీల్లో సంపూర్ణ లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పరిధిలోని నరసరావుపేటలో కరోనా కేసులు పెరుగుతుండడంతో 48 గంటల పాటు పూర్తిస్థాయి...
పెట్రో బాంబులు.. ఏపీ రాజకీయాల్లో ట్విస్ట్ లు
గత పదేళ్లలో ఎన్నడూలేని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు సాధారణమే. పోలింగ్ వరకూ అవి కొనసాగుతాయి. పోలింగ్ రోజును కాస్త ఎక్కువగా జరుగుతాయి. కానీ.. ఈసారి ఏపీలో...
తెరుచుకున్న చిరు వ్యాపారాలు
ఏపీలోని సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు మొదలయిన రాజకీయ రగడ ఇప్పుడిప్పుడు సద్ధుమణుగుతోంది. ఘర్షణలతో మూడు రోజులుగా అట్టుడుకుపోయిన పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే మెల్లగా తేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులంతా పెద్ద ఎత్తున మోహరించి...
ఆ స్థానాలపై టీడీపీ తర్జనభర్జన
ఆంధప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ.. మొత్తం 17 లోక్సభ, 144 సీట్లలో పోటీ చేస్తోంది. వాటిలో ఇప్పటి వరకూ 139 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇంకా...