Home Search
పది లక్షల మంది - search results
If you're not happy with the results, please do another search
రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్ధ్యం తెలంగాణలో ఉంది: మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు హైదరాబాద్ లో నాలుగు చోట్ల, మహబూబ్ నగర్ లో మూడు చోట్ల డ్రైరన్ (కరోనా వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్...
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు
ఉత్తర్ ప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలో శరవేగంగా మహాఘట్టానికి నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. దీంతో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. 2024 జనవరి...
హరితహారం, అగ్నిప్రమాదాల నివారణ, పది పరీక్షల నిర్వహణ సహా పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
వచ్చే తెలంగాణకు హరిత హారం కార్యక్రమంలో నీటిపారుదల శాఖకు చెందిన అనువైన భూములు గుర్తించి వాటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి...
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం.. వేలాది మంది భారతీయ టెక్కీలకు భారీ ఉపశమనం
అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకోనుంది. హెచ్-1బీ వీసాలకు సంబంధించి బైడెన్ సర్కార్ హెచ్-1బీ మరియు ఎల్-1 వీసాలపై ఉన్న పదివేల మంది విదేశీ సాంకేతిక ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే చర్యలో భాగంగా...
పరాక్రమ్ దివస్: నేతాజీ సుభాష్ చంద్రబోస్కు నివాళులర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ...
ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, లోక్ సభ ఎంపీ ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటుగా పలువురు రాజకీయ...
తెలంగాణలో కొత్తగా 83 మందికి కరోనా పాజిటివ్, యాక్టీవ్ కేసులు ఎన్నంటే?
తెలంగాణలో కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం దిశగా వెళ్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 490 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కోత్తగా 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 8, శనివారం సాయంత్రం 5:30...
జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 10మందికి పైగా దుర్మరణం, పలువురికి తీవ్ర గాయాలు
జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం పూంచ్ వద్ద ఒక మినీ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 25మంది గాయపడ్డారు. వీరిలో...
తెలంగాణలో కరోనా వ్యాప్తి: కొత్తగా 605 మందికి పాజిటివ్, యాక్టీవ్ కేసులు 4,720
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. కోత్తగా 605 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 10, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,27,383 కి చేరినట్టు రాష్ట్ర...
తెలంగాణలో కరోనా : కొత్తగా 652 పాజిటివ్ కేసులు, కోలుకున్న 851 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. కోత్తగా 652 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 6, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,25,360 కి చేరినట్టు...