Home Search
బాబూ మోహన్ - search results
If you're not happy with the results, please do another search
పాల్ మళ్లీ కామెడీ పాలవుతారా?
తూటాల్లాంటి నేతల మాటలు, ఆ మాటలకు ఘాటు కౌంటర్లు, అభ్యర్దులకు అధిష్టానం టికెట్ ప్రకటనలు, టికెట్ రాని నేతల అసంతృప్తులు, సొంతపార్టీలో నేతల పరేశాన్లు, అలకలు, అధినేతల బుజ్జగింపులతో ఏపీలో పొలిటికల్ వాతావరణం...
30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన బీజేపీ, నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ప్రచారం
తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా...
వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఫైనల్
ఏపీలో ఎన్నికలవేడి భగ్గుమంటోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఇదే...
“గ్లామర్” లేని ఎన్నికలు
భారతీయ జనతా పార్టీ తాజాగా 40 మందితో స్టార్ క్యాంపెనర్ల జాబితా ప్రకటించింది. అందులో కూడా బీజేపీ నాయకురాలు విజయశాంతి పేరు లేదు. టికెట్ల జాబితాలోనూ ఇప్పటి వరకూ రాలేదు. మున్ముందు వస్తుందన్నదీ...
బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
బీజేపీ విడుదల వారీగా తమ గెలుపుగుర్రాలను ఎన్నికల రంగంలోకి దింపుతోంది. ఇప్పటి వరకు రెండు విడతలుగా తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మూడో జాబితా ఎప్పుడొస్తుందా అని పార్టీ నేతలు, ఓటర్లు ఎంతగానో...
రేపు విశాఖపట్నం పర్యటనకు సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం, మే 11, 2023) విశాఖపట్నం పర్యటనకు వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. వైఎస్ఆర్ విగ్రహ...
బీజేపీ ప్రకటించిన 16 మంది రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఇదే…
దేశంలో త్వరలో వివిధ రాష్ట్రాల్లో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు-2022 కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ 16 పేర్లకు ఆమోదం తెలిపింది. 9 రాష్ట్రాలకు సంబంధించి త్వరలో ఖాళీ...
ఫిబ్రవరి 28న సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 28, శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సీఎం పరిశీలిస్తారు. సీఎం వైఎస్ జగన్ పోలవరం...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గత ప్రభుత్వ నిర్ణయాలపై సిట్ విచారణ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను...