తెలంగాణలో నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారపర్వంపై దృష్టి సారించాయి. అందులో భాగంగా నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం నాడు విడుదల చేసింది. కాగా ఈ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం 30 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా:
- కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
- తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
- బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ
- డాక్టర్ కే.లక్ష్మణ్,
- ఎన్.ఇంద్రసేనా రెడ్డి
- పీ.మురళీధర్ రావు
- ధర్మపురి అరవింద్
- పొంగులేటి సుధాకర్ రెడ్డి
- టీ.రాజాసింగ్
- ఎం.రఘునందన్ రావు
- ఎన్.రామచందర్ రావు
- జితేందర్ రెడ్డి
- గరికపాటి మోహన్ రావు
- వివేక్ వెంకటస్వామి
- విజయశాంతి
- చాడా సురేష్ రెడ్డి
- డీ.రవీంద్ర నాయక్
- విజయ రామారావు
- చింతల రామచంద్రా రెడ్డి
- సంకినేని వెంకటేశ్వ రావు
- ఈ.లక్ష్మీనారాయణ
- మోత్కుపల్లి నర్సింహులు
- ఈ.పెద్దిరెడ్డి
- బాబూ మోహన్
- చంద్రశేఖర్
- మంత్రి శ్రీనివాసులు
- స్వామిగౌడ్
- ఎం.ధర్మారావు
- ఎం.విజయ్పాల్ రెడ్డి
- కూన శ్రీశైలం గౌడ్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ