Home Search
భూమి - search results
If you're not happy with the results, please do another search
ఇప్పుడు భూమి బరువు ఎంత ఉంది?
సాధారణంగా మనుషుల దగ్గర నుంచి జంతువులు, వస్తువులు ఇలాంటివన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు.. వాటి ఎత్తు ఎంత, బరువు ఎంత అనే లెక్కలు వినిపించడం అందరికీ తెలిసిందే. వయసును బట్టి, జెండర్ ను బట్టి...
భూమి గురించి ఈ విషయాలు తెలుసుకుందాం
ప్రతీ ఏటా ఏప్రిల్ 22న ఇంటర్నేషనల్ ఎర్త్ డేను నిర్వహిస్తారు. 1970లో ఏప్రిల్ 22న అమెరికాలోని భిన్న నగరాల్లో దాదాపు 2 కోట్ల మంది పర్యావరణానికి జరుగుతున్న హానిపై తమ నిరసన గళాన్ని...
భూమికి దగ్గరగా రాబోతున్న తోకచుక్క.. మళ్లీ 2455లోనే దర్శనం
మరికొద్ది రోజుల్లో భూమికి దగ్గరగా ఒక తోకచుక్క రాబోతున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్రతీ 400 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వస్తుందని చెప్పారు. నిషిమురా అనే తోకచుక్క...
వజ్రాలు భూమి ఉపరితలంపైకి ఎలా చేరుకుంటాయ్? ఆ మిస్టరీ ఏంటి?
మిలియన్ల బిలియన్ల సంవత్సరాలలో భూమి లోతుల వద్ద అపారమైన ఒత్తిడిలో వజ్రాలు ఏర్పడి..అవి కొన్ని అగ్నిపర్వత ప్రక్రియల ద్వారా భూమి క్రస్ట్లో కేవలం 100 కిలోమీటర్ల లోతు వరకూ వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతారు....
2025లో సోలార్ మ్యాగ్జిమమ్.. బలమైన సౌర తుఫాను భూమిని తాకనుందా?
స్మార్ట్ ఫోన్స్ వచ్చాక ఇంటర్నెట్ వినియోగం ఓ రేంజ్లో పెరిగిపోయింది. టెక్నాలజీ వైపు పరుగులు తీయడానికి మెయిన్ రీజన్ అయిన ఇంటర్నెట్ (Internet) సాయంతో అరచేతిలో ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు మనిషి. దీంతో ప్రతి...
బ్యాడ్ న్యూస్.. కిందకు వంగుతున్న భూమి అక్షం.. కారణం ఇదేనట
భూగర్భ శాస్త్రవేత్తలు బ్యాడ్ న్యూస్ వినిపించారు. కొన్నాళ్లుగా భూమి అక్షం మారిపోతున్నట్లు (bending earth axis)గుర్తించామని చెప్పారు. దీనికి కారణం ఎడాపెడా భూగర్భజలాలను తోడేయడమే కారణమని చెప్పారు. విచ్చలవిడిగా నీటిని తోడేస్తుండటంతో .....
కొంగరకలాన్లో ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు భూమిపూజ చేసిన మంత్రి కేటీఆర్, మొదటి దశలో 25 వేల ఉద్యోగాలకు అవకాశం
రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫాక్స్కాన్ టెక్నాలజీస్ ప్లాంట్కు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కంపెనీ సీఈవో యాంగ్ లియూ, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు...
ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో ‘మహానాడు’.. ప్రాంగణానికి భూమి పూజ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణానికి శుక్రవారం ఉదయం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు...
మహబూబ్నగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్.. దివిటిపల్లిలో అమరరాజా కంపెనీకి భూమిపూజ మరియు ఐటీ టవర్ ప్రారంభం
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి...
సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రానికి 10 ఎకరాల భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గొప్ప, విభిన్న సంస్కృతులను పెద్ద...