Home Search
భూ ఉష్ణోగ్రత - search results
If you're not happy with the results, please do another search
టర్కీ,సిరియా భూకంపం: 15,000 దాటిన మృతుల సంఖ్య , శిథిలాల కింద కొనసాగుతున్న అన్వేషణ
టర్కీ, సిరియా దేశాల్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇప్పటివరకు ఈ భూప్రళయంలో మృతి చెందిన వారి సంఖ్య 15,000 దాటింది. సోమవారం నాటి భూకంపం కారణంగా టర్కీలో 12,391...
220 కోట్ల మందికి హీట్ స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం
మారిపోతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం మారిపోతుంది. దీంతో వాతావరణంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా అకాల వర్షాలుతో పాటు భయంకరంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. గ్లోబల్ టెంపరేచర్కు సంబంధించిన...
మరో కొత్త గ్రహం ఏర్పడుతుందా.. శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు?
ఖగోళ శాస్త్రం ఎప్పుడూ మిస్టరీనే. ఎన్ని విషయాలు తెలిసినా మరెన్నో గుట్టులను తనలోనే దాచుకుంటూ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడొక మిస్టరీని ఖగోళ శాస్త్రవేత్తల ముందు నిలబెట్టింది. ఇప్పుడు దాని...
చంద్రయాన్-3 కథ ఇక అంతేనా.. ఆశలు వదులు కోవాల్సిందేనా?
ప్రపంచ దేశాలకు సాధ్యం కానిది భారత్ సుసాధ్యం చేసి చూపించింది. అగ్రరాజ్యాలు కూడా చేయలేని అద్భుతాన్ని చేసి సత్తా చాటింది. టెక్నాలజీలో శర వేగంగా దూసుకెళ్తున్న దేశాలు కూడా ఆ ఘనతను సాధించలేకపోయాయి....
అమెజాన్ అడవుల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్
అమెజాన్ అనగానే.. ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత దట్టమైన అటవీ ప్రాంతమే అందరికీ గుర్తుకు వస్తుంది. దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాలకు విస్తరించిన అడవులు.. అమెజాన్ అడవులు. అంతెందుకు ఈ భూమండలానికి ఊపిరితిత్తులుగా...
ప్రజ్ఞాన్ రోవర్ తన పని తను చేసేసింది
చంద్రుడిపై దాగున్న రహస్యాలను కనుక్కోవడానికి ఈ ఏడాది జులై 14న భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసిపోయినట్లేనన్న వార్తలు ఈ మధ్య జోరుగా వినిపిస్తున్నాయి ....
అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్.. గడ్డకట్టిన నయాగరా జలపాతం
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాన్ వణికిస్తోంది. క్రిస్మస్ వారాంతంలో ఒక్కసారిగా చుట్టుముట్టిన మంచు తుఫాన్ ధాటికి యునైటెడ్ స్టేట్స్లో జనజీవనం స్తంభించిపోయింది. గత కొన్నేళ్లలో ఇంతటి భారీ స్థాయిలో చలి పెరగడం ఇదే...
హైదరాబాద్ ను పవర్ సెక్టారులో ఐలాండ్ గా మార్చుకున్నాం, బీహెచ్ఈఎల్, ఓఆర్ఆర్ వరకూ మెట్రో రావాలి: సీఎం కేసీఆర్
విశ్వనగరంగా మారిన హైదరాబాద్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో కారిడార్ 2.0 నిర్మాణానికి ముఖ్యమంత్రి...
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చి వేసింది: సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన...
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక ప్రకటన, జనవరి 13 లోపే ప్రారంభించే అవకాశం?
దేశంలో అత్యవసర వినియోగానికి సంబంధించి కోవిషిల్డ్, కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) జనవరి 3 న షరతులతో కూడిన ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే....