Home Search
రైల్వే శాఖ - search results
If you're not happy with the results, please do another search
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ, కానీ కండీషన్స్ అప్లై!
భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీనియర్ సిటిజన్ రాయితీలను ఎత్తేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా దీనిపై అనేక వర్గాల నుండి విమర్శల...
ఈరోజు 13 రాష్ట్రాల పరిధిలోని 273 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ
ఈరోజు 13 రాష్ట్రాల పరిధిలోని పలు సమస్యల కారణంగా భారతీయ రైల్వే 273 రైళ్లను రద్దు చేసింది. IRCTC వెబ్సైట్ ప్రకారం, ఈ రోజు బయలుదేరాల్సిన 253 రైళ్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి,...
రైల్వే శాఖ కొత్త నిబంధనలు.. ఆ విషయంలో తేడా వస్తే జైలుకే
ఇకపై రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. రైలులో తోటి ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది కలిగించినా కేసు నమోదు చేసి.. జైలుకు పంపాలని...
ప్లాట్ఫాం టికెట్ ధర రూ.10 నుంచి రూ.30 కి పెంపు, తాత్కాలికమేనన్న రైల్వే శాఖ
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే ప్లాట్ఫాంలపై రద్దీని తగ్గించి కరోనా వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నంలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
కరోనాతో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి మృతి
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. సెప్టెంబర్ 11 న ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి...
సెప్టెంబర్ 21 నుంచి 40 క్లోన్ స్పెషల్ రైళ్లు నడపనున్న రైల్వే శాఖ
రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. దేశంలోని కొన్ని ప్రత్యేక రూట్లలో రైళ్లకు గల భారీ డిమాండును పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 21 నుంచి 40 క్లోన్ స్పెషల్...
రైల్వే శాఖలో 1.4 లక్షల ఉద్యోగాలకు డిసెంబర్ 15 నుంచి పరీక్షలు
దేశంలో 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి రైల్వే శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. నోటిఫైడ్ ఖాళీల కోసం డిసెంబర్ 15, 2020 నుండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) లను...
రైల్వే శాఖ కీలక నిర్ణయం, ఆగస్టు 12 వరకు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిల్/ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్, సబర్బన్ వంటి టైం టేబుల్ ఆధారిత...
విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. వాల్తేరు స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ కూడా!
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. నిన్న రాజ్యసభలో బీజేపీ...
కరోనా నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం, మాస్క్ లేకుంటే రూ.500 వరకు ఫైన్
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాల్లో, ప్రజా రవాణా సమయంలో మాస్క్ ధరించడంపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్క్ ధరించని వారికీ జరిమానా...