Home Search
విద్యావంతులు - search results
If you're not happy with the results, please do another search
రారండోయ్ ఓటేద్దాం..
ఓటు మన బాధ్యత.. చాలా మంది ఆ బాధ్యతను నెరవేర్చడం లేదు. అందుకే ఈసారి ఎన్నికల సంఘం వినూత్నంగా ఆలోచించింది. రారండోయ్ ఓట్ల వేడుకకు అని ఆహ్వానపత్రం ముద్రించింది. ఇంట్లోని అర్హులైన అందరూ...
ప్రశాంత్ కిషోర్ చెబితే నిజమేనా?
జరగబోయే ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం పడిపోతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో నాలుగు గంటలు భేటీ...
ఇండియాలో విద్యావంతుల శాతం ఇదే..
విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న దేశం ఏదని ఎవరినైనా అడిగితే చాలామంది అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ ఇలా చెబుతారు. కానీ ఇవేమీ కాదని కొత్త అధ్యయనం చెబుతోంది.అమెరికా, బ్రిటన్, జపాన్, జర్మనీ...
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్టు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్...
దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని న్యాయవ్యవస్థను కోరుతున్నా – సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై గురువారం రాత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి, కీలక వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం...
మోటార్లకు మీటర్లు పెట్టమనే మోదీ కావాలా?, మీటర్లు వద్దనే కేసీఆర్ కావాలా?, ప్రజా దీవెన సభలో సీఎం కేసీఆర్
ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు మండల కేంద్రంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ 'ప్రజా దీవెన' భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు అంశాలను ప్రస్తావిస్తూ కీలక ప్రసంగం చేశారు....
తెలంగాణలో మైనారిటీల సంక్షేమం భేషుగ్గా ఉంది: బీహార్ మంత్రి జమా ఖాన్
మైనారిటీలలో నెలకొన్న నిరక్షరాస్యతను, పేదరికాన్ని పారదోలేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు భేషుగ్గా ఉన్నాయని బీహార్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జమా ఖాన్ కితాబునిచ్చారు....
రుక్మాపూర్ సైనిక్ స్కూల్, బీబీనగర్ మహిళా సైనిక్ డిగ్రీ కాలేజ్ ప్రవేశ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన మంత్రి...
తెలంగాణ రాష్ట్ర గురుకులాలు మొత్తం విద్యారంగంలో దేశానికే ఆదర్శమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను...
రానున్న కాలంలో 40 వేల కోట్లతో సీఎం దళిత సాధికారత పథకం అమలు: సీఎం కేసీఆర్
తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి వారి జీవితాల్లో గుణాత్మకమార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలి రావాలని ముఖ్యమంత్రి...
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటు : వైఎస్ షర్మిల
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల బుధవారం నాడు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో నూతన పార్టీ ఆవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన...