Home Search
విశాఖ పార్లమెంటు - search results
If you're not happy with the results, please do another search
విశాఖ సీటు కోసం బీజేపీ, టీడీపీ పోటీ
కూటమిలో కొన్నిచోట్ల పొత్తుల లెక్కలు తప్పుతున్నాయి. కూటమి వల్ల తాము సీటు కోల్పోయామన్న కోపంతో ఆశావాహులు.. బాహాటంగానే విమర్శలకు, దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇప్పుడు అధినేతలకు కొత్త తలనొప్పులు తెస్తున్నాయి. ఇప్పటికే పిఠాపురం,...
విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేయాలా ..వద్దా?
అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేశాం.. ప్రచారాలలో ఇక దూసుకుపోవడమే తరువాయి అని ఏపీ సీఎం జగన్ భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు కేడర్ నుంచి సీఎం...
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. పార్లమెంటులో ప్రధాని మోదీతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కాగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా ఎలా ఆపుతారో చెప్పాలి – జనసేనాని పవన్ కళ్యాణ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాలంటే వైసీపీ ప్రభుత్వం అఖిలపక్షం ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వారం రోజులలోపు స్టీల్ ప్లాంట్ ని ఎలా ఆపబోతున్నారో...
ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖ ఉక్కుపై తీర్మానం చేయాలి: పవన్
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఇందుకోసమే ప్రత్యేకంగా శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు...
లోక్సభకు 454, అసెంబ్లీకి 2387 మంది అభ్యర్ధుల పోటీ
ఏపీలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగనుంది. ఏపీలో 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్ధులు తలపడుతుంటే.. 175 అసెంబ్లీ స్థానాలకు 2,387మంది అభ్యర్ధులు పోటీలో నిలిచారు....
జగన్ తీరుతో వైసీపీ అభ్యర్ధుల్లో మొదలయిన టెన్షన్
కొన్నాళ్లుగా సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్.. వైఎస్సార్సీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. ఇంతకాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గండం వైసీపీ నేతలను వెంటాడగా.. తాజాగా గంగవరం పోర్టు సమ్మె వల్ల ఏర్పడిన...
35ఏళ్లకే పార్లమెంట్లో అడుగుపెడతారా?
విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ అదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడిగా ప్రజలకు తెలుసు. ఆ తర్వాత సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడుగానూ తెలుసు. గీతం ఎడ్యుకేషనల్...
బలం పెంచుకుంటోన్న జనసేన.. పార్టీలోకి మాజీ మంత్రులు
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు జనసేనలో సరైన నాయకులు లేరనే విమర్శలు వినిపించేవి. కానీ.. వారాహి యాత్ర తరువాత పవన్ కళ్యాణ్ రాజకీయ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో...
జగన్ నవ రత్నాలు వెర్సస్ పాల్ దశ రత్నాలు
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలయింది. నేతలంతా ప్రచారాలు, తమ పార్టీ మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ బిజీ అయిపోయారు. ఎవరికి వారే తమ పార్టీని గెలిపించి.. తాము పవర్లోకి రావడానికి...