ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్.. పార్లమెంటులో ప్రధాని మోదీతో కీలక భేటీ

AP CM YS Jagan Meets PM Narendra Modi in Parliament Today During Delhi Tour,AP CM YS Jagan Meets PM Narendra Modi,AP CM YS Jagan in Parliament Today,AP CM YS Jagan During Delhi Tour,Mango News,Mango News Telugu,CM Jagan To Meet Amit Shah,CM Jagan To Meet PM Modi in Delhi,AP CM YS Jagan Meet PM Modi,Andhra CM Jagan To Call on PM Modi,AP CM Jagan Mohan Reddy Latest News,YS Jagan Mohan Reddy Delhi News,Indian Prime Minister Narendra Modi,CM Jagan Delhi Visit News Today,Narendra modi Latest News and Updates,Latest Indian Political News

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కాగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నందున పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, ప్రధాన సమస్యలపై ప్రధానితో చర్చించినట్లు సమాచారం. మూడు రాజధానుల అంశం, త్వరలోనే విశాఖ నుండి పాలన కొనసాగిస్తామని తాజాగా అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో దీనిపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఇక ప్రధానితో భేటీ అనంతరం సీఎం జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా మరికొందరు ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నట్లు సమాచారం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 2 =