Home Search
విశాలమైన - search results
If you're not happy with the results, please do another search
అమ్మవారి విశాలమైన చూపు! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఖండాలు 7 కాదట 8 అట.. 375 ఏళ్ల తర్వాత మరో ఖండాన్ని కనుగొన్న సైంటిస్టులు..
భూమిపై ఖండాలెన్ని ఉన్నాయిని ఎవరైనా అయినా అడిగితే వెంటనే ఏడు అని చెబుతాం. వాటి పేర్లేవి అంటే ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా అని చెప్పేస్తాం.కానీ...
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. త్వరలో నూతన సచివాలయం సమీపంలో భారీ ట్విన్ టవర్స్ నిర్మాణం
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులకు (హెచ్వోడీ) సచివాలయంలో పని నేపథ్యంలో వారి కార్యాలయాలన్నీ దానికి సమీపంలో ఒకేచోట నిర్మించాలని నిర్ణయించారు. ఈ...
నేటినుంచి టీడీపీ మహానాడు.. 21 తీర్మానాలపై చర్చ, ఆమోదం, 50 వేల మంది హాజరయ్యే అవకాశం
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రెండు రోజుల 'మహానాడు' కార్యక్రమం రాజమహేంద్రవరంలో నేటినుంచి (శనివారం, మే 27, 2023)ప్రారంభం అవుతోంది. నగర శివార్లలోని వేమగిరి వద్ద ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టిన...
నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల జ్యోతి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం తుది మెరుగులు దిద్దుకుంటూ ప్రారంభానికి సిద్ధమౌతున్న మరియు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం, డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్...
హనుమాన్ పుణ్యక్షేత్రాల్లో మొదటిదిగా చెప్పుకునేలా కొండగట్టు అభివృద్ధి, వెయ్యి కోట్ల కేటాయింపుకైనా సిద్ధం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, కారుణ్య నియామకపత్రాలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల
నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారిలో...
సమతా కుంభ్-2023: స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ వద్ద నేడే విశ్వశాంతి విరాట్ గీతా పారాయణం
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ లోని సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్ఫూర్తి కేంద్ర ప్రాంగణంలో సమతా కుంభ్-2023 ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (ఫిబ్రవరి...
అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిపై సీఎం జగన్ కీలక సమీక్ష, పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ...
మంగళగిరిలో అటవీశాఖ ప్రధాన కార్యాలయం ‘అరణ్య భవన్’ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో ఏర్పాటు అయింది. గుంటూరు అరణ్యభవన్లో ఉన్న అటవీశాఖ ప్రధాన కార్యాలయాన్ని మంగళగిరి ఆటోనగర్లోని విశాలమైన పీవీఎస్ ల్యాండ్మార్క్ భవనంలో ఏర్పాటు చేశారు. ఈ మేరకు...