Home Search
శాస్త్రీయ కారణం - search results
If you're not happy with the results, please do another search
దేశంలో రెండు కొత్త కరోనా వేరియంట్స్, కేసులు పెరుగుదలకు కారణం కాదు
దేశంలో గతకొన్ని రోజులుగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్ళీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. అలాగే పలు రకాల కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ...
ఈ భాగాల నుంచి చెమటలు పట్టడం గుండెపోటుకు సంకేతమా?
ఒకప్పుడు 50 ప్లస్ వారిలో మాత్రమే కనిపించే గుండెపోట్లు..ఇప్పుడు 20 ప్లస్లోనూ కనిపించి అందరినీ షాక్లో పడేస్తున్నాయి. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ ఉండేవాళ్లు కాస్త క్షణాల్లో గుండె పట్టుకుని కుప్పకూలిపోతున్నారు. అందులోనూ కరోనా...
వినాయక నిమజ్జనం వెనుక కథ
హిందువులు చాలా మంది దేవుళ్లను పూజిస్తుంటారు. ఒక్కో దేవుడికి ఒక్కో పండుగను జరుపుకొంటూ ఆ దేవుడి అవతారాన్ని పూజిస్తారు.అలా సత్యనారాయణస్వామి వ్రతం చేసుకున్న తరువాత స్వామి వారి చిత్రపటాన్నిఇంట్లోనే ఉంచుకుంటారు. అలాగే వరలక్ష్మీ...
జవహర్నగర్ డంపింగ్ యార్డులో రూ. 250 కోట్ల కాలుష్య కారక వ్యర్థాల శుద్ధి ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ పరిధిలోని జవహర్నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో నీటి కాలుష్యం లేకుండా చూసేందుకు గానూ, అక్కడి డంపింగ్ యార్డులో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియలో...
క్యాన్సర్ రావడానికి మూడు ప్రధాన కారణాలు ఏంటి?, సైంటిస్ట్స్ ఏం చెప్తున్నారు? – యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
దేశం యొక్క తదుపరి జనాభా లెక్కింపు ఈ-సెన్సస్ గా ఉంటుంది: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గౌహతిలోని అమిన్గావ్ ప్రాంతంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (అస్సాం) కార్యాలయ భవనాన్ని అమిత్ షా...
చమురు నిల్వలు వలన ధనిక దేశాలుగా మారిన టాప్ 5 దేశాలు ఇవే…
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి జ్వర సర్వే చేయాలి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
కరోనాను గుర్తించి ముందస్తు కట్టడి చేసి, ఇప్పటికే విజయవంతంగా నిర్వహించిన జ్వర సర్వేను మరోసారి రాష్ట్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో...
కరోనా కేసులు ఎక్కువైనా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్...