Home Search
హిందూ మతం - search results
If you're not happy with the results, please do another search
జపాన్లో కొలిచే హిందూ దేవతలు
సాంకేతిక అభివృద్ధికి, టెక్నాలజీ వినియోగానికి జపాన్ను కేరాఫ్గా చెప్పుకుంటారు. అణుబాంబులు పడినా..ప్రతీఏటా ప్రకృతి ప్రకోపిస్తున్నా.. వేగంగా వాటి నుంచి బయటపడుతూనే.. టెక్నాలజీలో అగ్రదేశాలకు సవాల్ విసరడంలో జపాన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అయితే...
ఆ దేశాల్లో 2050 నాటికి హిందువులు ఎక్కువగా ఉంటారా ?
ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ దాదాపు మతపరమైన జనాభాలో .. వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అలా మతపరమైన మార్పులపై అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక పరిశోధనలో.. ఎన్నో...
కష్టాలు తొలగించే అమ్మవారి సిందూరం! – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
రాముడికి దూరం.. కాంగ్రెస్కు శాపమేనా?
రామ జన్మభూమిలో ఈరోజు బాల రామ విగ్రహ ప్రతిష్ఠాపన ఘట్టం అద్భుతంగా సాగింది. కొందరు వ్యతిరేకించినా ఎందరో జై కొట్టారు. దేశ మంతా ఉద్విగ్నంగా ఈ మహత్తర ఘట్టాన్ని టీవీల ముందు వీక్షించింది....
బీజేపీకి రాముడు.. కాంగ్రెస్ కు మహాత్ముడు..
లోక్ సభ సమరానికి గడువు సమీపిస్తుండడంతో.. అధికార, విపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కుల, మత, వ్యక్తి ప్రాధాన్య రాజకీయాలను ప్రారంభించాయి. ఇప్పటికే పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ.....
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిన వ్యక్తి, ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త, రచయిత స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి...
రెబెల్ ఎమ్మెల్యేలు కోరితే.. రాజీనామా చేసేందుకు నేను సిద్ధం – మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన
దేశవ్యాప్తంగా ఉత్కంఠకు గురిచేస్తున్న మహారాష్ట్ర రాజకీయాలలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలలో ఎవరైనా నన్ను ముఖ్యమంత్రిగా వద్దనుకుంటే తక్షణం రాజీనామా చేసేందుకు...
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – మంత్రి కేటీఆర్
కులాలు, మతాలు పేరుతో కొందరు రాజకీయం చేస్తున్నారని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు తెలంగాణ ఐటీ మరియు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్. శనివారం ఖమ్మంలో లకారం చెరువుపై రూ....
కర్ణాటక హిజాబ్ వివాదంపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ సందర్భంగా.. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ స్త్రీల గురించి ఆమె...