వైసీపీ నాయకుడు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు నగర వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ, నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డగా మారిందని వ్యాఖ్యానించారు. నెల్లూరు నగరంలో భూ మాఫియా, మద్యం, ఇసుక మాఫియా పెరిగిపోయిందని, కబ్జాకోరులు, బెట్టింగ్ రాయుళ్లు, ఏది కావాలన్నా నెల్లూరు నగరంలో ఉందని చెప్పారు. ఇలాంటి మాఫియాల ఆగడాలు బయటకు చెప్పుకోలేక నెల్లూరు నగరంలో వేలాది కుటుంబాలు, ప్రజలు కుమిలిపోతున్నారని అన్నారు. చర్చలు తీసుకోవాలనుకునే అధికారులకు ఉద్యోగ భద్రత అడ్డువస్తుందని, గడిచిన ఐదు సంవత్సరాల్లో నలుగురు ఎస్పీలు మారిన ఘనత ఒక్క నెల్లూరు జిల్లాకే దక్కుతుందని ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.
[subscribe]
MLA Ambati Rambabu Satirical Comments On Pawan Kalyan In Press Meet | AP Political News | Mango News
05:31
Buggana Rajendranath Reveals Unknown Details Over Selecting Amaravati As AP Capital | Mango News
09:41
Ambati Rambabu Controversial Comments On Pawan Kalyan Long March | AP Political News | Mango News
05:30
Ganta Srinivasa Rao Gives Clarification Over Party Change Issue Again | AP Politics | Mango News
04:37